2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయం వేడుక్కుతోంది. ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ పొందిన పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నారన్న వార్త తెలుగుదేశం నేతలకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుస్తోంది. …
Read More »జగన్ చెప్పిన ఘటనను వింటే.. కళ్లు చెమర్చుతాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్న జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు జగన్ను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుకుంటున్నారు. మరికొందరు చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »చంద్రబాబు చేసిన మరో తప్పును.. బ్రహ్మాస్ర్తంగా మార్చుకున్న జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్ బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన ఆ తప్పేంటి..? దీని వల్ల వైసీపీకి వచ్చే లాభమేంటి..? 2019 ఎన్నికల్లో భాగంగా జగన్ ఈ బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తారా..? మరి జగన్ వేసే ఈ ప్లాన్తో టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోనుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »జగన్ను తిట్టిన కొద్ది సమయంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఇంత దారుణమా..?
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేకనే ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేపట్టాలనే దురహంకారంతో చాలా మందిని చంద్రబాబు చంపేశాడు అంటూ ఇటీవల …
Read More »చంద్రబాబుకు మరో భారీ షాక్.. వైసీపీలో చేరుతున్నట్టు తేల్చేశాడు..!
తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఆయన కుటుంబం ఎప్పట్నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతల నుంచి, కార్యకర్తల వరకు రాజకీయంగా ఆనం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ ఆవేదన తట్టుకోలేకనే ఇటీవల ఆనం వివేకానందరెడ్డి మృతి చెందాడంటూ పలు సోషల్ మీడియా కథనాలు వెల్లడించాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దివంగత ఎమ్మెల్యే ఆనం …
Read More »వైసీపీ నేత కన్నబాబు సంచలన ప్రకటన..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్కు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు పింఛన్లు అందడం లేదని వృద్ధులు, తమకు రుణాలు మాఫీ చేయలేదని రైతులు, …
Read More »టీడీపీ నేతల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్రబాబు..!
ఇటీవల కాలంలో మారుతున్న ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవడం ఇదే మొదటిసారని టీడీపీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణమేమిటి..? దానికి ఎవరు కారణం..? తెర వెనుక రాజకీయాలే …
Read More »సీఎం కార్యాలయంలో ఖతర్నాక్ సినిమా స్టోరీ రివీల్..!
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితే, హాట్బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఖతర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే, ఆ చిత్రంలో విలన్ తన స్వప్రయోజనాల కోసం హీరో రవితేజను లేటు వయసులో చదివించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే, రవితేజకు విద్య నేర్పించే గురువుగా కమెడియన్ అలీని నియమిస్తాడు ఆ విలన్. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో …
Read More »సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్నవిశేష ప్రజాదారణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ తన చేతుల మీదుగా మై డియర్ మార్తాండమ్ సినిమా టీజర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా …
Read More »మా నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయనీయం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »