Home / Tag Archives: politics (page 190)

Tag Archives: politics

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి కొండ్రు ముర‌ళీ, కిల్లి కృపారాణి..!

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ గ‌డువు ముస్తున్న త‌రుణంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌లతోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీల సీనియ‌ర్ నేత‌లు కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఏ పార్టీ బ‌ల‌మెంత‌..? ఏ పార్ల‌మెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? త‌మ అనుచ‌ర‌వ‌ర్గం ఎలా ఉంది..? …

Read More »

మ‌రో సారి కింద‌ప‌డ‌బోయిన జ‌గ‌న్‌..! అంత‌లోనే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రిలో 210వ రోజు కొన‌సాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే క్ర‌మంలో పాద‌యాత్ర చేస్తున్న‌జ‌గ‌న్ వెంట తాము కూడా అంటూ …

Read More »

ఓ త‌ల్లి ఏం చెప్పిందో వివ‌రించిన అనీల్ కుమార్ యాద‌వ్‌..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ఆయ‌న్ను ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ ఇంకా ధన్య‌మైంది ఎందుకంటే..? మ‌గాడి లాంటి బిడ్డ‌ను క‌న్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు కావ‌డ‌మే కాకుండా.. ఆ గుండె చ‌ప్పుడును త‌ర‌త‌రాలు.. త‌ర త‌రాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి క‌న్నాడు. అత‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ …

Read More »

వైఎస్ఆర్‌, జ‌గ‌న్ గురించి.. ఈ చిన్నారులు చెప్పింది చ‌దివితే.. రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి..!

ప్ర‌జా స‌మ‌స్యల‌పై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ను మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం గిరిజ‌నులు క‌లిశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌పై చూపుతున్న వివ‌క్ష‌త‌ను, ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంతో సామ‌ర‌స్యంగా వారి స‌మ‌స్య‌ల‌ను విన్న …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన 72 గంటల్లోనే..??

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీట‌ర్ల మైలురాయి దాటిని విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకు జ‌న ప్ర‌భంజ‌నం పెరుగుతుందే త‌ప్పా.. ఎక్క‌డా త‌గ్గ‌డం …

Read More »

దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్‌.. పీహెచ్‌డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌లన వ్యాఖ్య‌లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ పీహెచ్‌డీ చేశార‌ని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోక‌రిల్లిన ఘ‌న‌త ఒక్క వైఎస్ జ‌గ‌న్‌కే చెల్లుతుంద‌న్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద జ‌గ‌న్ మోక‌రిల్లితేనే.. త‌న‌పై ఉన్న కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా మాఫీ అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. …

Read More »

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా వైఎస్ఆర్ జ‌యంతి..!

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 69వ జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్ఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి ఘ‌న నివాళులు అర్పించారు. అనంత‌రం కేక్ క‌ట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు వైఎస్ఆర్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా మాజీ ఎంపీ వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశ‌యాల‌ను కొన‌సాగించ‌డం …

Read More »

లోకేష్‌.. నీకు ద‌మ్ముంటే – ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌వాల్‌..!

దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొద‌ట నీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చెయ్‌.. నీ ప్ర‌త్య‌ర్థిగా జ‌న‌సేన త‌రుపున ఒక‌రిని నిల‌బెడ‌తా.. ఎవ‌రు గెలుస్తారో చూద్దాం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌వాల్ విసిరారు. కాగా, ఇవాళ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జ‌రుగుతున్న రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చేశార‌న్నారు. …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో మ‌రో రికార్డ్‌..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ …

Read More »

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కార‌ణ జ‌న్ముడు..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కార‌ణ జ‌న్ముడు, దేవుడు ఆదేశించిన ప‌నుల‌ను స‌క్ర‌మంగా నెర‌వేర్చి.. మ‌ళ్లీ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ప్ర‌స్తుత రాజకీయ నాయ‌కుల‌కు ఆయ‌న‌ ఒక రోల్ మోడ‌ల్ అని వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఇడుపులపాయ‌లోని వైఎస్ఆర్ స‌మాధి వ‌ద్ద విజ‌య‌మ్మ నివాళులు అర్పించారు. ఒక ప్ర‌జానేత‌ ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat