ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఎండను సైతం లెక్కచేయకుండా అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు …
Read More »జగన్ కృష్ణా జిల్లాలో ఉండగా.. చంద్రబాబుకు మరో బిక్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More »నువ్వెంత.. నీ బంతుకెంత..??
సినీ నటుడు కృష్ణమరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం చంద్రబాబు శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేక హోదా కోసమంటూ ధర్మపోరాటం పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2014లో తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేఝశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాదంటూ ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తాను ముఖ్యంత్రి పదవిలో ఉండి, నాలుగేళ్లు గడిచినా …
Read More »అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన ప్రతి అక్షరం..భరత్ అనే నేను సినిమాలో హైలేట్ ..వీడియో
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో యువనాయకులకు కొదవలేదు. జగన్పై వివిద పార్టీ కార్యకర్తలు చేసే ఆరోపణలను తిప్పికొట్టే దమ్మున్న యువ కిరణాలు ఉన్నారు. కొత్తగా అలాంటి యువకిరణమే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్. వైసీపీలో దమ్మున్న నాయకుడిగా పేరు పోందాడు. యువ రక్తం కావడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.ఎంతంటే అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఈర్ష్య పడేంత ఫాలోయింగ్. వైసీపీలో ఇప్పటి …
Read More »జగన్పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఓ పక్క… 450 పైచిలుకు పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, అప్పటి ప్రధాన మంత్రి కూడా కాంగ్రెస్కు విధేయుడే.. కానీ, మరో పక్క ఒకే ఒక్కడు.. ఎదిరించాడు. తనపై అక్రమ కేసులు బనాయించినా భయపడలేదు. కాంగ్రెస్ను, సోనియా గాంధీని ఎదిరించిన దమ్మున్న మగాడు, మొనగాడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ సినీ నటుడు పృథ్వీ. కాగా, ఇటీవల …
Read More »ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్లదే.. గుట్టు విప్పిన శేఖర్రెడ్డి..!!
ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్లదే.. గుట్టు విప్పిన శేఖర్రెడ్డి..!!, ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడిన విషయం తెలిసిందే. see also : శేఖర్రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!! ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ …
Read More »వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి టీడీపీ.బీజేపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More »ఏ మొఖం పెట్టుకొని దీక్ష చేస్తున్నావ్..!!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు ఫైరయ్యారు. కాగా, విభజన హామీలు నెరవేర్చాలంటూ సీఎం చంద్రబాబు ఇవాళ విజవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న దీక్షపై చలసాని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షా వేదిక, స్టేడియం ఏర్పాట్లకే రూ.2 కోట్లు, అలాగే, అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ నిధులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు, …
Read More »నన్ను చంపేందుకు.. చంద్రబాబు, లోకేష్ రూ.10 కోట్లు డీల్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని …
Read More »అనంత టీడీపీకి బిగ్ షాక్..!
అనంతలో ఆట మొదలైంది.. వైసీపీలోకి ఆ ఇద్దరు..!! అవును, అనంతపురం టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు వైసీపీలో చేరనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్రలో భాగంగా టీడీపీ అవినీతి పాలనను ఎండగడుతూ.. ప్రత్యేక హోదపై ప్రజలను చైతన్య …
Read More »