నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్లు..!!
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పంచ్ల వర్షం కురిపించారు. కాగా, శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తల కిందపెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేరని విమర్శించారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తనను బాధించాయని, వైఎస్ …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభకోణం బట్టబయలు..!!
ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. …
Read More »జగన్ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమే ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …
Read More »మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్దరించేది..??
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ స్ఫూర్తితో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్దరించేది. అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సరే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానులను రెచ్చగొట్టి మరీ లాక్కున్నారు. అంతటితో ఆగక, ప్రతీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డబ్బులు వసూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వసూలు చేసిన నగదుతో కోట్లకుపైగా సొత్తును …
Read More »మంత్రి కొల్లు రవీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బట్టబయలు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు …
Read More »2019కల్లా వైసీపీలో జగన్ తప్ప ఇంకెవరూ మిగలరు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా అధ్యాయనం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు వారి వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పినా పరిష్కారం కావడం లేదని, మీరె ఎలాగైనా అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలను పరిష్కరించాలంటూ జగన్మోహన్రెడ్డికి అర్జీల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ను కూడా …
Read More »సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »