అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లతో సహా, ఒక సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కొందరూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి 4 వేల ఎకరాలకు పైగా భూములు కొల్లగొట్టారని… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయగానే… తమ భూములకు విలువ తగ్గిపోయి నష్టపోతామనే భయంతో చంద్రబాబుతో సహా, …
Read More »పవన్ ను విశాఖలో ఓడించారు కాబట్టే.. కోపంతో అక్కడ రాజధాని రాకుండా అడ్డు పడుతున్నాడా ?
చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్గా మారారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలకు హీరో అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో పెద్ద విజయం సాధించినట్లుగా చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారని. ఆయన 13 జిల్లాలకు విలన్గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలన్నారు. కొబ్బరిచిప్పలు అమ్ముకునే …
Read More »జగన్ మరో ఠాగూర్.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో ఒకేసారి ఏసిబి దాడులు !
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసిబి దాడులు జరగడం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 670 పైగా ఎమ్మార్వో కార్యాలయాలలో ఎంచుకుని 250 ఎమ్మార్వో కార్యాలయంలో ఒకేసారి నేడు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఏసీబీ రివ్యూ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏసీబీ పై విమర్శలు చేశారు. అవినీతిని అదుపు చేయాలని,అవినీతి ని అరికట్టాలని పేదవారికి సత్వర న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ అధికారులకు గట్టిగా …
Read More »మార్గదర్శి కుంభకోణంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం…!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై సుప్రీంకోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ వేల కోట్ల డిపాజిట్లను ఖాతాదారులనుంచి సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైయస్ హయాంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్కుమార్ మార్గదర్శి కుంభకోణంపై కేసులు వేశారు. దీంతో అప్పట్లో రాష్ట్ర …
Read More »ఇప్పటికీ చంద్రబాబు మీద ఈగ వాలనీయనంటున్న పవన్ నాయుడు !
చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ శాసనమండలిలొ జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ విప్ను సైతం ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసింది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, శమంతకమణి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు. ముఖ్యంగా పార్టీ విప్ను ధిక్కరించిన పోతుల …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »శాసనమండలిలో చంద్రబాబు, యనమల కుట్రలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో …
Read More »సంచలనం…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు…!
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »వారెవ్వా..ఒకే ఒక్క లాజిక్తో చంద్రబాబు, లోకేష్లను ఉతికిఆరేసిన కొడాలి నాని..!
వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో …
Read More »