టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు భిక్షాటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి …
Read More »బ్రేకింగ్..ప్రగతి భవన్కు చేరుకున్న ఏపీ సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం.. హైదరాబాద్లోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేశారు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు జరిగే భేటీలో ఇద్దరు …
Read More »అమరావతి ఎత్తేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు..!
అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిముందు నిర్వహించాలన్నారు. అమరావతిపేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబే ఆన్నారు. ‘చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒకచోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని …
Read More »బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాదివిష్ణు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ …
Read More »చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను.. రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో పర్యటించి, స్వయంగా భిక్షాటన చేసి జేఏసీ సభలలో మాట్లాడిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు …
Read More »అమరావతి ఆందోళనలలో మహిళా పోలీసులపై లైంగిక వేధింపులు..జాతీయ మహిళా కమీషన్కు ఫిర్యాదులు..!
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదోవ పడుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నా..ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయపాలెం వంటి 5 గ్రామాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటుండడంతో మహిళా పోలీసులు …
Read More »రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగులపై క్లారిటీ…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందరు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స అభివృద్ధి వికేంద్రీకరణ పై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని, ఈ రోజు హై పవర్ …
Read More »చంద్రబాబూ నీ ఆస్తుల కోసం విద్యార్థులు అడ్డంగా నిల్చోవాలా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్ర ఇలా ఎన్నో చేస్తున్నారు. చివరికి విద్యార్దులను కూడా వదలడం లేదు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ విషయంలో విద్యార్ధులు దూరంగా ఉండండి అని చెప్పిన బాబు ఇప్పుడు తన సొంత విషయానికి వచ్చేసరికి రివర్స్ అయ్యాడు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …
Read More »ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి నటుడు పృధ్వీరాజ్ రాజీనామా..!
ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పృధ్వీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టీమ్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆడియో టేపులపై విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిందిగా విజిలెన్స్ …
Read More »చందాల బాబు అకౌంట్ ఓపెన్ చేశారహో..!
అమరావతి ఆందోళనల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఉద్యమ ఖర్చుల కోసం జోలెపట్టి అడుక్కోవడం మొదలెట్టారు. ఏ రోజు అయితే బాబుగారి సతీమణి నారా భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులు త్యాగం చేసిందో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది. బాబు గారు స్వయంగా లక్ష విరాళం …
Read More »