టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పెరిగిపోతున్న కొద్ది ఉన్న మతి పోతున్నట్లు ఉంది..అమరావతి రాజకీయంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. రోడ్డుపై కూర్చోవడం, జోలెపట్టుకుని అడుక్కోవడం, చదివింపుల పూజారిలా మహిళల నుంచి గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు వసూలు చేయడం…ఇలా రాజధాని రాజకీయంలో బాబు చేష్టలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. అయితే సేవ్ అమరావతి పేరుతో సాగుతున్న బాబు పర్యటనలు ఆసాంతం ఆత్మ స్థుతి, పరనిందగా సాగుతున్నాయి. హైదరాబాద్నే నేనే డెవలప్ చేశా …
Read More »బ్రేకింగ్..పోలీసులపై మరోసారి జేసీ దివాకర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారు. అయితే రాజధానిపై వివాదం చెలరేగుతున్న దరిమిలా పోలీసులు ఎక్కడక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ …
Read More »చంద్రబాబుపై బీజేపీ కోర్ కమిటీ నేతల అభిప్రాయం ఇదే..!
మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని.. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. …
Read More »చంద్రబాబు, పవన్కల్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!
అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులతో త్వరలో విజయవాడలో భారీ కవాతు చేయాలని పవన్ సంసిద్ధం అవుతున్నారు. రాజధానిపై చంద్రబాబు, పవన్కల్యాణ్ల రాజకీయంపై వైసీపీ …
Read More »దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి ఎక్కడా కనిపించరట..!
అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం కూడా చేప్పట్టారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి. “చంద్రబాబు లాంటి సిగ్గు, …
Read More »చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ సీనియర్ నేత !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరిచుకుపడ్డారు. చంద్రబాబు ప్రశాంతంగా పండుగ కూడా చేసుకోనివ్వడంలేదని అన్నారు. తన స్వార్ధం కోసం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.”అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ …
Read More »అమరావతిపై పవన్ అలా..రాపాక ఇలా.. జనసేనలో ఏం జరుగుతోంది..?
అమరావతిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో రాజధాని గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకే చోట రాజధాని ఉండాలి ..పరిపాలన అంతా ఒక్క దగ్గరి నుంచే జరగాలి అని తీర్మానం కూడా చేశారు. అమరావతిపై పవన్ ఇలా వరుస మీటింగ్లతో బిజిబిజీగా ఉంటే..ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్రావు పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టి మంత్రి కొడాలి …
Read More »అమరావతి రైతులకు మంత్రి బొత్స భరోసా..!
రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇవేకాకుండా మీకు ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బొత్స భరోసా ఇచ్చారు. రైతులతో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం …
Read More »మరీ ఇంత అమాయకుడివి అయితే ఎలా పవనూ.. కాస్త తెలుగు తమ్ముళ్లతో జాగ్రత్త..!
అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చాడు. కాగా రాజధానిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద …
Read More »గిరిజనుల సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం !
గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో …
Read More »