Home / Tag Archives: politics (page 92)

Tag Archives: politics

చంద్రబాబూ నీది నక్కజిత్తుల కపట గుణమని అందరికీ తెలుసు..!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గెలిచిన మాట వాస్తవమే. అనంతరం చంద్రబాబు గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. మనకి అంతా మంచే జరుగుతుంది అనుకున్నారు అంతా. కాని అక్కడ కధ మొత్తం అడ్డం తిరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు. ఆ ఐదేళ్ళు ప్రజలను ఎర్రోల్లని చేసి ఆడుకున్నారు. మాట ఇచ్చి తప్పారు …

Read More »

అమరావతిపై బాబుకు వైసీపీ అధికార ప్రతినిధి సూటి ప్రశ్నలు..జవాబుకు సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు స్కెచ్ మామోలిది కాదని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం ఏదో టీడీపీ నాయకులకు, చంద్రబాబు కులస్తులకు ఏదో కల వచ్చినట్టు ముందుగానే అక్కడ భూములు కొనుగోలు చేయడం వంటి విషాయల వల్ల అందరికి అనుమానాలు వచ్చాయి. అయితే ఇక తాజాగా అమరావతిపై బాబుకు సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చలో వైసీపీ అధికార …

Read More »

రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మండించావు.. అందుకే ప్రజలు తరిమేశారు !

టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే కనిపించాయి. చివరికి చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు వారినే నట్టేటిలో ముంచేశారు. మరోపక్క ఇదేమి న్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించారు. ఇలా ఈ ఐదేళ్ళు రౌడీ పాలనే జరిగిందని చెప్పాలి. అయితే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.”నిప్పుల కుంపటి కాదు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ట్రాన్స్‌కాయ్ అవినీతి బాగోతం.. 250 కోట్ల కుంభకోణంలో టీడీపీ పెద్దలు..?

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు‌కు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థపై సీబీఐ దాడుల నేపథ్యంలో 250 కోట్ల భారీ అవినీతి కుంభకోణం బయడపడడం రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రాన్స్‌కాయ్ సంస్థ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్‌ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ శక్తి సామర్థ్యాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలవరం లాంటి భారీ ప్రాజక్టును నిర్మించే నైపుణ్యం, సమర్థత …

Read More »

చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …

Read More »

సంచలనం..టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా..ఆందోళనలో చంద్రబాబు..!

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌కాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగవేశారంటూ యూనియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఈ మేరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు ఎగవేత కారణంపై రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), …

Read More »

చంద్రబాబు ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమో..!

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్‌ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే…!

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న వేళ..రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తాడేపల్లి సీఎం జగన్‌ను కలిసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మద్దాలి తప్పు పట్టారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు గిరి క్లారిటీ ఇచ్చినా..బాబు తీరుకు నిరసనగా …

Read More »

నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం  రబ్బర్ సింగ్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …

Read More »

చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!

సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat