బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని …
Read More »