Home / Tag Archives: pwd minister of telangana (page 35)

Tag Archives: pwd minister of telangana

తెలంగాణలో 5,204 పోస్టుల దరఖాస్తుకు నేడే అఖరి తేది

తెలంగాణ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో మరో 295 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 295 పోస్టుల మంజూరుతో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1,442కు చేరుకుంది. 22 విభాగాల్లో అదనపు పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 45, జనరల్‌ మెడిసిన్‌లో 33, జనరల్‌ సర్జరీలో 32, అనస్థీషియాలో 22 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే …

Read More »

నేటి నుండే యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటయ్యక 1955లో 11 రోజులపాటు జరిపించారు. అంతకుమందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. మొదటగా ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి …

Read More »

యాదాద్రి బ్రహ్మోత్సవ విశిష్టత ఏంటంటే..?

యాదగిరీశుడి క్షేత్రంలో ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వస్తున్నది. …

Read More »

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల పనివేళలు మార్పు

తెలంగాణ  రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు. సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో …

Read More »

టీఎస్‌ఆర్టీసీ నుండి తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ …

Read More »

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుందా..?

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న నిన్న ఆదివారం  మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని భావించారు. సాధారణంగా ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరంలేదని చట్టం చెబుతోంది. జి. సాయన్న …

Read More »

ఫిబ్రవరి 25న ముంబై కి ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబైలో ఫిబ్రవరి 25న జరగనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023కు  హాజరుకానున్నారు. 2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం అనే అంశంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాధాన్య తలను ఆమె వివరించనున్నారు.

Read More »

ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత..  సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …

Read More »

ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం – మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  కి కలిసి వినతి పత్రం అందజేశారు.. మంత్రి గారు ENC అధికారి వెంకటేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి FFC కెనాల్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా చెరువులు నింపుతూ, నీరు అందించాలని ఆదేశించారు, …

Read More »

రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను  ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat