Home / Tag Archives: rajastaan

Tag Archives: rajastaan

దేశానికే ఆదర్శంగా స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య

తెలంగాణ లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని శిల్పారామం లో జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1. 59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు …

Read More »

నదిలో పడ్డ బస్సు….24మంది మృతి

రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్‌ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్‌ సోట్‌ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం… బంధువులతో కలిసి …

Read More »

మొన్న తల్లిని చంపిన కూతురు.. నిన్న తండ్రిని చంపిన కూతురు

రెండు రోజులు క్రితం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్‌ పురంలోని అక్షయనగర్‌లోని జరిగిన ఘటన మరవకముందే…..తండ్రి తాగుబోతుగా మారాడని కసాయిగా మారిందో కూతురు. పనికి వెళ్లకుండా నిత్యం తాగుతూ ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. విజ్ఞాన్‌ నగర్‌లో అజ్మర్‌కు చెందిన …

Read More »

రేపిస్టులపై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్‌కౌంటర్ జరగడంతో… …

Read More »

ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది..రాత్రికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది… పెళ్లి కొడుకు స్పీడ్ చూసి

అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండకపోతే ఇలాంటి షాక్ లే తగులుతాయి. పెళ్లి కొడుకుది రాజస్థాన్‌లోని భరత్‌పూర్, పెళ్లి కూతురిది హర్యాణలోని జలంధర్ … హర్యాణలోని అంబాలో వీరిద్ధరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తండ్రి.. 21 ఏళ్ల వరుడికి కన్యాదానం చేసి 19 ఏళ్ల వధువును జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగింతలప్పుడు చెప్పాడు. పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని అత్తింటివాళ్లు తమ ఇంటికి బయలుదేరారు. ఇంతలో పెళ్లి కూతురికి పురిటి …

Read More »

పెళ్లింట్లో…వంట గ్యాస్‌ పేలి 9 మంది సజీవ దహనం

రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల …

Read More »

న‌ర్సుపై ఆసుప‌త్రిలోనే దారుణం

అత‌ని చేతుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చివ‌రి వ‌ర‌కూ ప్రయ‌త్నించిందా మ‌హిళ‌. ఆమె వ‌ల్ల కాలేదు. అత‌ని కబంధ హ‌స్తాల్లో చిక్కుకున్న ఆమె చివ‌రికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంట‌ప‌డ్డాడు. ఆమె అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆమెను చంపి, ఆ యువ‌కుడు కూడా ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఆమె చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడ‌త‌ను. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని క‌రోడీలో చోటు చేసుకుంది. క‌రోడీకి చెందిన బిమ‌లా వీణా అనే మ‌హిళ …

Read More »

డోన్‌లో రూ.5.5 కోట్ల దోపిడీ… ఎన్‌కౌంటర్‌ చేసిన ఏపీ పోలీసులు

కర్నూలు జిల్లా డోన్‌ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్‌ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. భీమ్‌సింగ్‌ గత నెల డోన్‌ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్‌ రాజస్థాన్‌లోని జానూర్‌ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో …

Read More »

ఒక మహిళపై 23 మంది రేప్ ….

రాజస్థాన్‌ బికనేర్‌లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్‌ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌లోని రిడ్‌మల్సర్‌ పురోహిటన్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్‌రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat