ప్రస్తుత రోజుల్లో మానవత్వం అంటే పుస్తకాల్లో ..సినిమాల్లోనే ఉంటుంది ..నేటి సమాజంలో వాస్తవంగా దొరకదు అని చెప్పుకునే రోజులు వచ్చాయినిపిస్తుంది.పట్టపగలు తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉన్న మహిళను అట్లనే గాలికి వదిలేశారు.మహిళా అని ఒక్కరు కూడా కనికరించలేదు. ప్రమాదంలో ఉన్న ఆమెను చూసి ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అంబులెన్స్ కు కానీ ఫోన్ చేయలేదు.అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో …
Read More »క్రికెటర్ మహమ్మద్ షమీ కు రోడ్డు ప్రమాదం..!
గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …
Read More »ఖమ్మం జిల్లాలో దారుణం..!
తెలంగాణలో అత్యంత దారుణమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల సమీపంలో ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్కు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఓ దేవాలయంలో వివాహం జరిగింది. అక్కడి నుంచి ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు వస్తుండగా కొణిజెర్ల సమీపంలో వీరి …
Read More »రోడ్డు ప్రమాదంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత దుర్మరణం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తీవ్ర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.కొత్తపేటకు చెందిన కోరం జయరాం ,ఆయన తండ్రి కోరం నాగేశ్వరరావు కారులో ప్రయాణిస్తుండగా రామచంద్రాపురం దగ్గర ఆయిల్ టాంకర్ ను డీకొట్టింది.అంతే కారు నుజ్జు నుజ్జు అయింది.కారోలో ఉన్న వీరిద్దరూ అక్కడక్కడే మృతి …
Read More »హైదారబాద్ లో…ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూడలేం…!
హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..బైక్ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్పై నుంచి కింద పడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… మహ్మద్ హుసేన్(36), ఫకృద్ధీన్(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు బైక్లో వెళ్తుండగా భారీ వర్షం …
Read More »జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ
తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …
Read More »