సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనున్నది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సరసన రెజీనా నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఇదే నిజమైతే రెజీనా అతి తక్కువ సమయంలో మెగా స్టార్ …
Read More »సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …
Read More »రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా.. చూడముచ్చటగా ఉంటుంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలతో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్క పలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఈ ముద్దుగుమ్మ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ” నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా లైంగిక వేధింపులను ఎదుర్కోలేదు. అయితే నా బాడీ …
Read More »రెచ్చిపోయిన తమన్నా
ఒకప్పుడు వరుస సినిమాలతో… వరుస హిట్లతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల హాట్ బ్యూటీ తమన్నా . ఒకవైపు అందాలను ఆరబోస్తునే మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ యువహీరోల సరసన దగ్గర నుండి టాప్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల తమన్నా నేను ఎప్పటికి సినిమాల్లో బికినీలో నటించను అని తేల్చి చెప్పింది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా …
Read More »గ్రీన్ ఛాలెంజ్లో తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టిన తరుణంలో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి పిలుపునిచ్చారు . హరిత …
Read More »డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!
ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..? * ఆధార్ – పాన్ లింక్ దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని …
Read More »మంత్రిగా ఆదిత్య థాకరే
ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …
Read More »ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..
తుల ఇంట్లో సంపద పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని,అందులో భాగంగానే మొదటగా పైలెట్ ప్రాజెక్టు పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా రూ.7 కోట్ల 4 …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు కారణం అవే
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్ పల్లిలో దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి చెరుకు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ …
Read More »రాజధానిలో టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి మరో ఎమ్మెల్యే…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …
Read More »