తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎం శ్రీనివాస రావు,సుశీల దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. అయితే ప్రవేటు ఉద్యోగం చేశ్తున్న శ్రీనివాసరావు తరచుగా తన భార్యతో గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఇందులో భాగంగా మంగళవారం కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఈ …
Read More »రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ
అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …
Read More »చలికాలంలో ఉసిరికాయలను తింటే..?
చలికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో ప్రధానమైనవి ఉసిరికాయలు.ఉసిరికాయలను కూరగా తినోచ్చు.. పచ్చడి చేసుకుని తినోచ్చు. ఉసిరికాయలను తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండోచ్చంటున్నారు పరిశోధకులు.మరి చలికాలంలో ఉసిరికాయలను తింటే లాభాలెంటో తెలుసుకుందామా..?. * ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు * నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువగా విటమిన్ సీ ఉసిరికాయల్లోనే దొరుకుతుంది * అందువల్ల …
Read More »కేసీఆర్ కిట్లు @5,89,818
బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు బంగారు ఆరోగ్య భవిష్యత్ ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం కేసీఆర్ కిట్లు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం అమలు అయిన నాటి మాతా శిశు మరణాల …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి హారీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా …
Read More »రైల్వే ప్రయాణికులకు షాక్
దేశ వ్యాప్తంగా రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఇది బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగమ్గా ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిలోమీటర్ కు ఐదు పైసల నుండి నలబై పైసల వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని ఆ వార్తల సారాంశం. రైల్వే ఛార్జీల పెంపుకు ప్రధాన మంత్రి కార్యాలయం గడిచిన నెలలోనే అనుమతి …
Read More »మీరు సిగరెట్ తాగుతున్నారా..?
మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా..?.సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారా..?. అయిన కానీ సిగరెట్ మానేయాలని ఆలోచిస్తున్నారా..?. అయితే ఈ కింది చిట్కాలను పాటించండి మీరు సిగరెట్ వద్దనుకుండా మానేస్తారు..? * డ్రైప్రూట్స్ ,చిప్స్ ఎక్కువగా తినాలి * వీటిలో పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది * ఉదయం లేవగానే రెండు గ్లాసుల నిమ్మరసం తాగాలి * అల్లం,కరక్కాయలను పొడి చేసి సిగరెట్ తాగాలన్పించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లలో …
Read More »రౌండప్ -2019:మేలో జాతీయ విశేషాలు
మే 1న మహారాష్ట్రలో పోలీసులపై మావో కాల్పులు..15మంది మృతి మే9న షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా సునీల్ కుమార్ నియామకం మే11న అధికారకంగా వైమానిక దళంలో చేరిన అపాచీ అటాక్ హెలికాప్టర్ మే13న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేంద్రం మే14న ఎల్టీటీఈపై మరో ఐదేళ్ళు నిషేధం పొడిగించిన కేంద్రం మే15న భారత తీర గస్తీ దళ నౌక విగ్రహకు వీడ్కోలు
Read More »రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు
మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …
Read More »రాహుల్ కు పీకే దిమ్మతిరిగే రిప్లై
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత …
Read More »