ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆయన బ్యాచ్ మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గారే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అనే సంగతి …
Read More »మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. …
Read More »సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులపై స్మితా సబర్వాల్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఖానాపూర్, కడెం,పోనకల్ రైతాంగానికి వరప్రదాయనిగా మారనున్న సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులను సిఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్, అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు అజ్మీర రేఖాశ్యాంనాయక్,విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతిలు సందర్శించారు. హెలిక్యాప్టర్ ద్వారా గగనతలంలో విహంగ విక్షణం ద్వారా ముందుగా పరిశీలించారు. ఉన్నతాదికారులతో బ్యారేజి నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు.సదర్మాట్ బ్యారేజి నుండి సదర్ మాట్ వరకు నేరుగా కేనాల్ …
Read More »థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానం
తెలంగాణలోమహిళలు, శిశువుల సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమ కేంద్రాలుగా పనిచేస్తున్న అంగన్ వాడీలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి సరిగా పనిచేసేలా పర్యవేక్షించేలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ అధికారికంగా లేఖలు రాయాలని కూడా నిర్ణయించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు, ఇటీవల వస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు శాఖ …
Read More »రౌండప్ -2019: మే నెలలో తెలంగాణ విశేషాలు
మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్
Read More »ఈ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తిపోవడం ఖాయం..!
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం …
Read More »లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి …
Read More »రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు
ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన
Read More »రౌండప్ -2019: ఏప్రిల్ లో జాతీయ విశేషాలు
ఏప్రిల్ 8న జాతీయ విద్యాసంస్థలో మేటిగా ఐఐటీ మద్రాస్ ఏప్రిల్ 11న 350నదులను శుద్ధి చేయడానికి ఎన్జీటీ నిర్ణయం ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ జరిగి వందేళ్ళు కావడంతో తపాలా బిళ్ల,నాణేం విడుదల ఏప్రిల్ 17న టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హైకోర్టు నిషేధం ఏప్రిల్ 23న చైనా నుంచి పాలు,పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం పొడిగింపు ఏప్రిల్ 26న 2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల …
Read More »