Home / Tag Archives: slider (page 131)

Tag Archives: slider

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం,మధిర, పాలేరు నియోజకవర్గాల స్థాయి ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరయ్యారు.ఖమ్మంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వాన ఏర్పాటైన సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అటుతర్వాత రవిచంద్ర మధిర సమావేశానికి హాజరయ్యారు, …

Read More »

నేడే బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభ

తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై …

Read More »

ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు

ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాభా క‌లిగిన దేశంగా చైనాను భార‌త్ ఈ నెల చివ‌ర వ‌ర‌కు దాటేస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి  వెల్ల‌డించింది. ఈ నెల చివ‌రి నాటికి ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు అవుతుంద‌ని యునైటెడ్ నేష‌న్స్ పేర్కొన్న‌ది. అయితే 2064 నాటికి భార‌తీయ జ‌నాభా ఓ స్థిర‌త్వానికి వ‌స్తుంద‌ని, ఇక ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి భార‌త్ జ‌నాభా 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల వ‌ద్ద నిలిచిపోతుంద‌ని యూఎన్ అధికారి వెల్ల‌డించారు. ఏప్రిల్ చివ‌రి …

Read More »

ఊరూరా రెపరెపలాడుతున్నా గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. దీంతో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్‌ఎస్‌  పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు  నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ …

Read More »

నిర్మల్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకుని నిర్మల్   నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్‌ఎస్‌ జెండా వేడుకను నిర్వచించారు. నిర్మల్ పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   పార్టీ జెండాను ఆవిష్కరించారు. బుల్లెట్ బండి నడుపుతూ పట్టణమంతా కలియతిరిగారు. అంతకుముందు శాస్త్రి నగర్‌లోని క్యాంప్ …

Read More »

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌  కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.. వీటిలో  6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. …

Read More »

ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

రంజాన్ (ఈదుల్ ఫితర్) పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం శాంతి,ప్రేమ,దయ, సౌభ్రాతృత్వాన్ని బోధిస్తున్నదని, మహ్మద్ ప్రవక్త బోధనలు నాడు,నేడు, ఎల్లప్పుడూ ప్రపంచ మానవాళికి అవసరమన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారని రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లింల భద్రత, సంక్షేమం, ఉన్నతికి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేకంగా 206 గురుకులాలను …

Read More »

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్రవారం కలిసింది. ఉపాధి హామీ పథకం మొదలైన నాటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు చాలిచాలని వేతనాలతో పని చేస్తున్నారని వారు మంత్రికి చెప్పారు. దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామీ లో …

Read More »

ముస్లిం సహోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సిఎం కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సిఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా …

Read More »

రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఈద్గా ఐలే హతిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే గారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ఐలే హతిస్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లీం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat