తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్ ఈ మెయిల్ సందేశం అందించింది. …
Read More »బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …
Read More »పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పాలన
సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతి రావు పూలేగారు ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే …
Read More »బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన 16వ సినిమాను ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలిసారిగా దర్శకత్వం వహించి ఉప్పెన వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు బుచ్చిబాబు. అయితే నిజానికి ఉప్పెన తర్వాత యంగ్ టైగర్ తారక్తో సినిమా చేయాల్సి ఉంది. కానీ తారక్ కొరటాల శివ, …
Read More »చిరునవ్వులతో మత్తెక్కిస్తోన్న ఎస్తేర్
అఖండ సీక్వెల్ పై క్లారిటీ
సీనియర్ నటుడు.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన మూవీ అఖండ.. గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ధార్మిక వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకుంది ఈ మూవీ. ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ …
Read More »జ్యోతిరావు ఫూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం- ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి …
Read More »నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి …
Read More »తండ్రి కృష్ణ గురించి మహేష్ బాబు ఏమోషనల్ ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు,తనయుడు మహేష్ బాబు,సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో కల్సి హాజరయ్యారు.వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు …
Read More »