కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విభాగాల్లో మొత్తం మంజూరు పోస్టులు సంఖ్య 40.35 లక్షలు కాగా, వాటిలో 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయంటే.. …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో గత రెండు వారాలుగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసుల సంఖ్య 21 వేలు దాటాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు …
Read More »ఊరమాస్గా ‘లైగర్’ ట్రైలర్
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ లైగర్.. ఇందులో రమ్యకృష్ణ,మైక్ టైసన్ ,అనన్య పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, …
Read More »లంగా ఓణీలో హరితేజ
నిరుద్యోగ యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదే
పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్ లో ‘ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్’ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిభిరంలో యువతి, యువకులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ‘రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న పార్టీ శ్రేణులు,విద్యార్థి విద్యార్థినీలు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన …
Read More »సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం
తెలంగాణలోని సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు …
Read More »త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్నో తెలుసా..?
త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం తెలిపింది. ఆర్మీలో 1,16,464, నేవీలో 13,537, ఎయిర్పోర్స్లో 5,723 ఖాళీలున్నట్లు పేర్కొంది. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే సగటు నియామకాల సంఖ్య ఎక్కువగా ఉందా? అయితే సాయుధ దళాల్లో సిబ్బంది కొరత ఎలా తీరుస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉందని బదులిచ్చింది.
Read More »మహారాష్ట్రలో ఓ దారుణం
మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన …
Read More »తెలంగాణ రాష్ట్రంలో తగ్గని కరోనా వ్యాప్తి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 30,552 శాంపిల్స్ పరీక్షించగా, 658 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్లో 316 కొత్త కేసులు నమోదయ్యాయి. 628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ఆహార పదార్థాలపై జీఎస్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »