తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ …
Read More »సెగలు పుట్టిస్తున్న అనన్య పాండే అందాలు
చీరకట్టులో మత్తెక్కిస్తున్న రిత్విక అందాలు ..
ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్
జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను ప్రారంభించి, రంజాన్ పర్వదినాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లిం సోదరులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముస్లిం సోదరులకు ఇచ్చిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ …
Read More »దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో తెలంగాణ
దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ఐటీ రంగం కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఉన్న 20కి …
Read More »Junior NTR మూవీలో ఆలియా భట్టు- కొరటాల శివ క్లారిటీ
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా …
Read More »Big Breaking News- ఆ ఊర్లో లాక్ డౌన్.. ఎందుకంటే..?
ఒకపక్క దేశంలో రోజురోజుకు కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అయితే ఐదోందల రెట్లు కేసులు నమోదు అవుతున్నాయి.దేశమంతా ఈ కరోనా వేవ్ తో భయపడుతుంటే ఏపీలో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో ఓ వింత భయంతో ఊరంతా లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామాన్ని ఆత్మలు చుట్టుముట్టాయన్న మూఢనమ్మకంతో ఆ గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. …
Read More »ఆ “”హద్దులు”” దాటి నటించను -కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
కీర్తి సురేష్ మహానటి మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హోమ్లీ ఫ్యామిలీ హీరోయిన్. చక్కని అభినయంతో పాటు సాంప్రదాయపద్ధతుల్లో కన్పించే అందం కలగల్పి ఇటు యువతను అటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్,నేచూరల్ స్టార్ హీరో …
Read More »బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం
హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …
Read More »సర్కారు వారి పాట గురించి లేటెస్ట్ Update
ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్ ,రామ్ అచంట ,గోపిచంద్ అచంట నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ ,జీఎంబీ ఎంటర్ ట్రైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… మహానటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రౌడీ మూకల …
Read More »