కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More »విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More »Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ
‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …
Read More »కాంగ్రెస్, బిజెపి లపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
రాజ్యాంగం జోలికి పోతే ముక్కలు ముక్కలు చేస్తా నంటూ బిజెపి నేత బండి సంజయ్ పై,ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పిసిసి నేత రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు,లేని వాడికి కనువిప్పు కలిగించొచ్చు కానీ అజ్ఞానులకు ఏమి చెప్పగలం అంటూ ఆయన దుయ్యబట్టారు.నల్లగొండ ను నుడా గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి …
Read More »మీ జుట్టు తెల్లబడుతుందా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు పిల్లలలోనూ కనిపిస్తోంది. దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు నెరిసిపోవడం అనేది ఒకప్పుడు కనిపించేది. ఇది అనుభవానికి సంకేతం అని అనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు నెరిసిపోతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీనికిగల కారణాలు …
Read More »సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్
దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …
Read More »కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా
నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …
Read More »రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?
రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్ పాలనలో …
Read More »కుమ్మేసిన యువభారతం
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు శుభారంభం …
Read More »తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డాక్టర్ డి.నాగార్జున్… అలాగే న్యాయవాదులు కాసోజు …
Read More »