తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,60,471కు పెరిగింది. తాజాగా 307 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,085 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,889కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.57శాతం, మరణాల …
Read More »తెలంగాణలో 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోపు వందశాతం వ్యాక్సినేషన్ను చేరుకోవాలని ఆదేశించింది. కనీసం సింగిల్డోస్ వ్యాక్సిన్ …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడలు సమంత
అక్కినేని కోడలు సమంత ఫ్యాషనిస్ట్కి ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు తన అందచందాలతో అలరిస్తున్న సమంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్లో ఉన్న సమంత అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తుంది. తాజాగా …
Read More »విడుదలైన పవన్ “భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్స్లో పాల్గొననున్నాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇక …
Read More »దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 37 వేల కేసులు నమోదవగా, తాజాగా 43 వేల పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో బుధవారం 30,196 కేసులు నమోదవగా, 181 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం …
Read More »దానికి నేను సిద్ధం -శిల్పా మంజునాథ్
హీరో విజయ్ ఆంటోనీ సరసన ‘కాళి’, హరీష్ కళ్యాణ్తో కలిసి ‘ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్’ అనే చిత్రాల్లో నటించిన నటి శిల్పా మంజునాథ్ ప్రస్తుతం నట్టి నటరాజ్తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. అదేసమయంలో తనకు ఖాళీ సమయం దొకినపుడల్లా ప్రత్యేక ఫొటోషూట్లు నిర్వహిస్తూ, ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. ‘హీరోలే కాదు మేమూ కూడా …
Read More »అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూత
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళిన అక్షయ్, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చి ట్రీట్మెంట్పై దృష్టిపెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. …
Read More »సాగుకి సాయం చేయండి
తెలంగాణలో సాగు మరింత విస్తరించాల్సిన అవసరం వుందని, సాగుకు సాయం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో 63.26 లక్షల వ్యవసాయ క్షేత్రాలు, కోటి 50 లక్షల ఎకరాల సాగు భూమి వుందని, ఇందులో91.48 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ అగ్రికల్చర్ విధానం, జాతీయ నూనెగింజలు, అపరాలు, ఆయిల్ …
Read More »బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్ విభాగంలో ఇంజినీర్లు, సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను నిర్ణీత కాల వ్యవధికి భర్తీ చేయనున్నారు. మొత్తం …
Read More »ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, …
Read More »