కుడా మాస్టర్ ప్లాన్, వరంగల్ నగర అభివృద్ధి, నగర ఎంట్రెన్స్ లలో జంక్షన్స్ ఏర్పాటు,అభివృద్ది తదితర అంశాలపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్,బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండు …
Read More »వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్..అదిక సంఖ్యలో వ్యాపారాలు చేస్తూ జీవిస్తారు..వ్యాపార సముదాయాల్లో సిబ్బంది,హమాలీలు,గుమస్తాలు తమ జీవనోపాది కోసం పనిచేస్తుంటారు..వారి సర్వీస్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.. కరోనా బారిన పడేందుకు,వ్యాది వ్యాప్తి చెందేందుకు ఇక్కడ నుండి ఆస్కారం ఉంటుంది.. కరోనా నివారణ చర్యల్లో బాగంగా వారి ఆరోగ్యం,ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో వరంగల్ తూర్పు లోని వ్యాపార,వాణిజ్య,చాంబర్ ఆఫ్ కామర్స్,గుమస్తాలకు,సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను 28 వ …
Read More »విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు:బల్దియా మేయర్ గుండు సుధారాణి
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు..బల్దియా పరిధి 41 వ డివిజన్ శంభునిపేట గవిచర్ల క్రాస్ రోడ్,చైతన్యనగర్,ఉర్సు కరీమాబాద్,షానూర్ పుర ప్రాంతాల్లో మేయర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సానిటేషన్ స్థితి గతులను పరిశీలించారు. ఈ సందర్భం గా గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సానిటేషన్ ను పకడ్బందిగా చేపట్టాల్సిన అవసరం ఉందని,ఉదయం 10 …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం …
Read More »That Is వైఎస్ జగన్
ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటుగా మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్న వాటిల్లో కొన్ని.. ► రైతు భరోసా డబ్బులను ఎనిమిది నెలలు ముందుగానే అది కూడా చెప్పిన దాని కన్నా మిన్నగా ముఖ్యమంత్రి జగన్ అందచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అదనంగా అందుతోంది. నాలుగేళ్లలో 50 వేల రూపాయలకు …
Read More »ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజలకు మాంసం చేపలు వంటి స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నవని సీఎం తెలిపారు. బయటి నుంచి దిగుమతి చేసుకోనవసరం …
Read More »ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు. తెల్ల బంగారానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజుల నుంచి సుమారు నెల రోజుల నుంచి లాక్ డౌన్ కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల …
Read More »తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 184 మందికి పాజిటివ్గా తేలింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,614 మంది బాధితులు …
Read More »అందాలను ఆరబోస్తున్న ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ గత కొంత కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. మొదట్లో బాగానే సినిమా ఆఫర్లు వచ్చినా.. ఆ తర్వాత తగ్గిపోయాయి. కంచె, గుంటూరోడు, నక్షత్రం లాంటి సినిమాల్లో మెరిసినా.. ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. గ్లామర్, అందం, అభినయం అన్నీ ఉన్నా.. ఈమెకు పెద్దపీట వేయలేదు టాలీవుడ్. ఇక కోలీవుడ్కు బాట …
Read More »సరికొత్తగా రీతూ వర్మ
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన పెళ్లి చూపులతో హీరోయిన్గా ఆకట్టుకున్న హీరోయిన్ రీతూ వర్మ… ఆ తర్వాత కొలీవుడ్లో వరస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్, వరుడు కావలెను’ మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కుటుంబ కథా చిత్రాలే. అయితే తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని రీతూ ఈ సందర్భంగా తెలిపింది. కుటుంబం …
Read More »