ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …
Read More »చందమామ ఔట్.. సొట్ట బుగ్గల భామ ఇన్
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ తేజది ప్రత్యేకమైన శైలి. ఈ దర్శకుడు ప్రస్తుతం అలివేలు వెంకటరమణ అనే చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుందని మొదట ఫిక్స్ అయ్యాడు తేజ. అయితే ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. కాజల్ స్థానంలో తాప్సీని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళాప్రధాన చిత్రాల్లో నటిస్తూ …
Read More »టీమిండియా క్రికెట్ అభిమానులకు శుభవార్త
ఆసీస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు న్యూఇయర్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం దుమారం రేపింది ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చిందని BCCI వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీ వెళ్లారని పేర్కొంది.
Read More »తెలంగాణలో ఆయిల్ పాం సాగుకు ప్రోత్సాహాం
తెలంగాణలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.2592 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు TS ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు సాగుకయ్యే ఖర్చులో 50% అందించనుంది.. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు రూ 5076.15 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో రైతుల వాటా రూ 2484.17 కోట్లు కాగా, సబ్సిడీ కింద రూ. 2591.98 కోట్లు ఇవ్వనుంది. …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఈఫోటో”..?. ఎందుకంటే..?
ఏపీలో తిరుపతిలో జరగనున్న పోలీస్ డ్యూటీ మీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు అర్బన్ సౌత్ DSP జెస్సి ప్రశాంతి ఈ మీట్ కు హాజరుకాగా.. తిరుపతి కల్యాణి డ్యాంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో CIగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యాంసుందర్ అటుగా వచ్చారు. తనకంటే పెద్దర్యాంకులో ఉన్న కుమార్తెను చూసి. ఆనందపడ్డ ఆయన, కుమార్తె దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం’ అనగా, ఆమె కూడా సెల్యూట్ …
Read More »ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్
దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
Read More »టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..
Read More »మహేష్ మూవీలో రేణూ దేశాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …
Read More »నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి
మహాత్మా జ్యోతీరావు ఫూలే భార్య. పెళ్లి నాటి నుండి ఫూలే పనుల్లో తానూ కూడా పాల్గొంది. నైగావ్ ( మహారాష్ట్రలోని సతారాజిల్లాలోని ఖండాలా మండలం)లో జన్మించింది. చిన్న పల్లెటూరు. ఒక విధంగా చెప్పాలంటే కుగ్రామం. పాటిల్ గారి పెద్దకూతురు. మొదటి సంతానం. ఆనాడు చేలలో పరిగెత్తుతూ ఆ గులక రాళ్లను, దుమ్మునూ తన్నుకొంటూ ముళ్ళు గిళ్ళూ లెక్కచేయకుండా తన బాల్యాన్ని గడిపింది. తన విరబోసుకొన్న జుట్టు ముఖం మీద పడుతోంటే …
Read More »