Home / Tag Archives: slider (page 951)

Tag Archives: slider

పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటని, దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీనిని …

Read More »

ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో …

Read More »

ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలకు కరోనా సోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో బుధవారం జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహావిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. దీంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలవగా, ఆ కార్యక్రమానికి …

Read More »

ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొత్తం 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో స్థానికంగా 1576 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురంలో 191, ఈస్ట్ గోదావరిలో 169 ,గుంటూరులో 136, వైఎస్సార్ కడపలో 91, కృష్ణాలో 80 ,కర్నూల్ లో 144, నెల్లూరులో 51, ఒంగోలులో 110, శ్రీకాకుళంలో 80,విశాఖపట్టణంలో 86, విజయనగరంలో 86,వెస్ట్ గోదావరి జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో అనంతపురం, …

Read More »

ఏపీలో భారీగా కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, మరో 32 కేసులు ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చిన వారివిగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరింది.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 11,936 …

Read More »

ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …

Read More »

నాలో నాతో YSR పుస్తకం ఆవిష్కరణ

అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో, నాతో YSR’ అనే పుస్తకాన్ని ఏపీ సీఎం YS జగన్ ఆవిష్కరించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ ఎంతోమంది జీవితాల్లోకి వచ్చారు. ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపారు.ఆయన అందరితో ఎలా ఉండే వారో నాకు …

Read More »

మరణం లేని మహానేత వైఎస్సార్

ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …

Read More »

కొత్త హంగులతో తెలంగాణ సచివాలయం

ఎన్నో హంగులతో తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 10 డిజైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్.. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ డిజైన్ కు ఆయన ఓకే చెప్పారు. మొత్తం 25 ఎకరాల్లో 20% బిల్డింగ్, 80% పార్కులు ఉండేట్లు రూపకల్పన చేశారు. ఇందులోనే ప్రార్థన స్థలాలు, బ్యాంకు ఏటీఎంలు, క్యాంటీన్లు ఉంటాయి. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణలో తాజాగా 1879 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో జీహెచ్ఎంసీలోనే 1422 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ 94, STD 9, కరీంనగర్ 32, మహబూబ్ నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల 4, నల్గొండ 31, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19,వికారాబాద్ 1, మేడ్చల్ 12, పెద్దపల్లి 3, సూర్యాపేట 9, ఖమ్మం జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 2, మహబూబాబాద్ 2, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat