ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలకు, గూడలకు గ్రామాల్లోకి వెళ్ళడానికి సరిగా రోడ్లు కూడా ఉండక ఆరోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడే రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చిరకాల వాంఛలు అయిన రోడ్లు నిర్మించుకోవడంలో భాగంగా ఈరోజు నెరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి మరియు శంకరపూర్ గ్రామానికి మరియు లింగట్ల గ్రామాలకి 2 కోట్ల 43 లక్షలతో ఐటిడిఎ ద్వారా అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు …
Read More »తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ సదస్సు లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని ఆర్.కె.కన్వెన్షన్ లో నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ సదస్సు లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు. ఈ కార్యక్రమంలో పరకాల,నడికూడ,పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు,దామెర,గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల మహిళా అధికారులు,ఐసిడిఎస్ సి.డి.పి. ఓ., సూపర్వైసర్స్, అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,ఐ.కే.పి. ఏ.పి.ఎం.లు,వి.ఓ. ఏ.లు, …
Read More »వేంసూరులో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మాణమైన శ్రీ ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి విఘ్నేశ్వర స్వామి, ముత్యాలమ్మ, అక్కలమ్మ పోతురాజు, విగ్రహాల ప్రతిష్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తం, గ్రామ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు హాజరై నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు భక్తి, ఆధ్యాత్మిక భావన అవసరమని …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఆడబిడ్డలకు బట్టలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చుతో బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం “తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12వ రోజు “మహిళ సంక్షేమ దినోత్సవం” సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు,అలాగే అంగన్వాడి ఆయాలకు బాల్కొండ మండల కేంద్రంతో పాటు,కిసాన్ నగర్,వన్నెల్(బి),బోదేపల్లి,చిట్టాపూర్,శ్రీరాంపూర్,జలాల్పూర్,నాగపూర్,బస్సాపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన మహిళ పారిశుద్ధ్య కార్మికులకు,అంగన్వాడీ మహిళా ఆయాలకు ఈరోజు ప్రజాప్రతినిధులు,నాయకులు …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి, ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా మనసున్నముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కాపాడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ‘ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం. మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శం’ అని అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్న …
Read More »కుత్బుల్లాపూర్ లో అట్టహాసంగా “తెలంగాణ రన్”…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “తెలంగాణ రన్” అట్టహాసంగా జరిగింది. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఐఎఎస్ గారు, జోనల్ కమిషనర్ మమత గారు, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. …
Read More »ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
తనని ఫోన్ మాట్లాడవద్దని తల్లి వారించటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ PS పరిధిలో జరిగింది. ఒడిస్సాకు చెందిన మేనక నాయక్, భర్త మున్నా నాయక్ల కుమారుడు అనిల్ కొంతకాలంగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి వద్దని వారించింది. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో అనిల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని భవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు వినయ్ మోసం చేశాడని ఇటీవల ఆమె గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పంచాయితీ నిర్వహించిన పెద్దలు.. రూ.5లక్షలు తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబీకులు ఆమె మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు
Read More »ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన యువనేత.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ఇతర వ్యక్తులకు కూడా గాయాలేమీ కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.
Read More »ధోనీ ఉంటే WTC ఫైనల్లో భారత్ గెలిచేదా..?
WTC ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీని నెటిజన్లు గుర్తు చేస్తూ.. ట్విటర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి మ్యాచుల్లో Mr.Cool Mr. Cool సారథ్యాన్ని మిస్ అవుతున్నాము.. అతడు ఉండుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని అంటున్నారు. 2013 తర్వాత ఇతర ఆటగాళ్ల కెప్టెన్సీలో ICC ట్రోఫీని దక్కించుకోవడంలో భారత్ విఫలమైందని చెబుతున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ప్రదర్శనను తప్పుబడుతున్నారు.
Read More »