ఎలక్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్ఫోన్ వీ50 థిన్క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధరకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ …
Read More »ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చంద్రబాబును నమ్మరు.. నాలుగేళ్లు కిమ్మనకుండా ఎన్నికలొచ్చేసరికి పెన్షన్లు పెంచాడు..
అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు …
Read More »‘నోకియా 9’ స్మార్ట్ఫోన్లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..
నోకియా వినియోగదారులకు ఫిన్లాండ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్ఫోన్ను హెచ్ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …
Read More »హైదరాబాద్లో వన్ప్లస్ ఆర్ఆండ్డీ సెంటర్..బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్ఫోన్ దిగ్గజం
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ సెంటర్(ఆర్ ఆండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్ను తన గమ్యస్థానంగా వన్+ సంస్థ ఎంచుకోవడం …
Read More »తల్లిదండ్రులు.. మీ పిల్లలకు స్మార్ట్ఫోన్లలో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో పట్టించుకోక పోతే..
కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు దారితీసిన నేపథ్యం పోలీసులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. దారుణానికి కారణం పదిహేనేళ్ల బాలుడని తెలిసి విస్తుపోయారు. నర్సీపట్నం గ్రామీణ సి.ఐ. రేవతమ్మ.. కోటవురట్ల ఎస్సై మధుసూదనరావుతో కలిసి శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సి.ఐ. కథనం ప్రకారం.. నిందితుడైన బాలుడు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో చేరాలి. తల్లిదండ్రులు ఇతనికో స్మార్ట్ఫోన్ …
Read More »ఫోన్ నీళ్ళల్లో పడితే ఏమి చేయాలో ..ఏమి చేయకూడదో తెలుసా ..!
ఆధునిక సాంకేతక యుగంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మానవ దైనందిన జీవితంలో భాగమై పోయింది .అయితే స్మార్ట్ ఫోన్ ఉంటె సరిపోదు.దాన్ని తగిన జాగ్రత్తలతో వాడుకోవాలి .లేకపోతె అది కింద పది స్క్రీన్ పాడవుతుంది .లేదా నీటిలో పడి దేనికి పనికి రాకుండా పోతుంది.అయితే స్క్రీన్ పగిలితే మరల కొత్త స్క్రీన్ …
Read More »రూ.9999కే స్మార్ట్ ఫోన్..!
ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …
Read More »ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త ..30జీబీ డేటా ఫ్రీ..!
మీరు ఎయిర్టెల్ నంబర్ ను వాడుతున్నారా ..మీకు స్మార్ట్ ఫోన్ ఉందా ..అయితే ఎయిర్టెల్ శుభవార్తను ప్రకటించింది.ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారకంగా ప్రారంభించే పనిలో ఉంది.అంతకంటే ముందు సాంకేతక సన్నద్ధత,లోపాల గుర్తించడానికి ఫోర్ జీ వోల్టే బీటా సేవలను దేశ వ్యాప్తంగా కొన్ని సర్కిళ్ళను ఆరంభించింది. అందులో భాగంగా ఉచితంగా మేమందించే డేటాను వాడుకోండి.మా సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించి అభిప్రాయాలను …
Read More »వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారా ..లేదా .అయితే మీకోసమే ఇదే ..!
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని …
Read More »స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త…!
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన పెన్ కంటే స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆశ్చర్యం ఏమి కాదు.అంతగా ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది.అలాంటి వారికోసం ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ ను ప్రకటించింది.అందులో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగంలో పాపులర్ లెనోవో,మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై రెండు వేల రూపాయలను కాష్ బ్యాక్ ప్రకటించింది. …
Read More »