ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్ను పక్కన పెట్టి…మరొక టాపిక్పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, …
Read More »సీఎం జగన్ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు అయినా వినకపోవడంతోనే అలా చేసారు
వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటువేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇది అమల్లో ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూలింగ్ ఇచ్చారు. సభనుంచి సస్పెండ్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అసెంబ్లీ ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ …
Read More »ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెండ్
ఏపీ అసెంబ్లీలో తొలిసారి సస్పెన్షన్ నేడు జరిగింది. సభనుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసేవరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైనవారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతోనే ఆ ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే …
Read More »రవిప్రకాష్ మీద వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాట్లాడకపోవటానికి కారణాలేంటో తెలుసా.?
టీవీ9 సీఈవో రవిప్రకాశ్ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్వోగా ఉన్న కేవీఎన్ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్ కొత్త డైరెక్టర్లు కౌశిక్రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును …
Read More »మైలవరంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..లంచాల వ్యవహారం బయటపెట్టిన ఎస్పీ
ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి …
Read More »టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ..!
కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్రాజ్ తదితరులు …
Read More »సర్వే సంచలన వ్యాఖ్యలు…సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్లో రెండోరోజు టీపీసీసీ సమీక్షలు …
Read More »నను ఏమీ చేయవద్దండి అని వేడుకున్న వదలని..ఇన్స్ పెక్టర్
దేశంలో ఎవరికైన ఆపద వస్తే మొదటగా చెప్పేది పోలీసులకు. మరి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని …
Read More »