తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా దిగుతాడు మాజీ సీఎం చంద్రబాబు. ఇంకా చెప్పాలి అంటే పక్కవారిని నిలువునా ముంచడానికి అస్సలు వెనకాడరు. గత ఎన్నికల్లో ఆయన అదే చేసారు. ఎలా అంటే తాను 2014 ఎన్నికల్లో గెలవడానికి అటు మోదీ, ఇటు పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు గెలిచాక యూటర్న్ తీసుకున్నాడు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గెలవాలంటే నాయకులకన్నా ముఖ్యం ప్రజల. వారినే బురుడీ …
Read More »గతంలో వైసీపీని వీడిన కొందరు మళ్లీ పార్టీలోకి రానున్నారా..?
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …
Read More »మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న చంద్రబాబు..!
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …
Read More »వైసీపీ సోషల్ మీడియాలో పర్యవేక్షణ కరువైందా.. ఎందుకీ ఆటుపోట్లు ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కొన్ని ఆటుపోట్లకు గురవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీస్తున్నాం పారదర్శకంగా ఇస్తున్నాం వీటిలో చాలా మంది నిరుద్యోగులు కవర్ అవుతారు. అయితే వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో పెద్దఎత్తున వైసీపీ శ్రేణుల కు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ అవి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి వెళ్లడంతో వైసిపి …
Read More »నర్సరావుపేటలో హైదరాబాద్ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.
Read More »చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు.. ఆయనతో పొత్తుపెట్టుకోం..!
బీజేపీ సీనియర్ నేత సునీల్ థియోరార్ టీడీపీ బీజేపీ పొత్తు పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని అవసరాన్ని బట్టి రాజకీయ రంగులు మారుస్తారు అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించడం కూడా ఆ పార్టీ ఘోర పరాజయానికి …
Read More »పార్టనర్ల చీకటిపొత్తులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ కార్పొరేటర్ ఒకరూ చంద్రబాబుని మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు హుందాగా ఉండాలనే ప్రచారానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …
Read More »ఏడాదికో మాటే చెప్తే నమ్మడానికి ప్రజలేం వెర్రోళ్లు కాదు బాబూ..!
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రోజురోజుకి దిగజారిపోతున్నారు. రోజుకో మాట మాట్లాడుతూ జనాల ముందు నవ్వులపాలు అవుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి చూసుకుంటే చంద్రబాబుకి ఇలాంటి కోణం ఒకటి ఉందా అని అర్ధమవుతుంది. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. “మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన …
Read More »హాస్యం పండిస్తున్న బాబు..తాను అడుగుపెడితే వేరేలా ఉండేదట !
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నేరవేరుస్తాడనే నమ్మకంతో ఆయనను గెలిపించడం జరిగింది. ఈ మేరకు గెలిచిన క్షణం నుండి నిరంతరం ప్రజలకోసమే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నేలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చగా మిగతా పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర …
Read More »మీడియా నయీంపై సంచలన వ్యాఖ్యలు..ఇదంతా బాబు అండతోనే !
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పటికే మలుమార్లు రవిప్రకాష్ ని టార్గెట్ చేసి తనపై ఎన్నో ఆరోపణలు చేసాడు. అంతేకాకుండా ఉగాండాలోని ఒక ఛానల్ విషయంలో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగాఅతడిపై రెచ్చిపోయాడు. “మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు …
Read More »