Home / Tag Archives: tdp (page 200)

Tag Archives: tdp

ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …

Read More »

పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …

Read More »

వరుసగా సమావేశాలు పెట్టడంతో కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, శాఖల గురించి తెల్సుకోవడానికేనని కొందరు అనుకున్నారు కానీ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ సిబ్బందికి తేల్చి చెప్పేసారట.. అవునా నిజమా అని చాలామంది ఉద్యోగులు ఆశ్చర్యపోయారట.. అయితే సీఎం మాత్రం ఉదయం టైమ్‌కు రావాలి.. అలాగే తప్పకుండా ఉదయం టైంకి రంటి మళ్లీ సాయంత్రం టైంకి వెళ్ళిపోండి.. మీ మీ వర్క్ పక్కాగా చేయాలని అదేశించారట.. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారట.. కానీ తప్పకుండా వర్కింగ్ …

Read More »

చంద్రబాబుకు సవాల్..ఆయన చేసి చూపిస్తాడు,నువ్వు అలా చూడడమే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆక్రమ కట్టడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.ఈమేరకు ఆ ఇంటికి కూడా ప్రభుత్వం నోటిసులు ఇచ్చింది.దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి …

Read More »

వైఎస్ కుటుంబ విధేయుడు టీడీపీ నుంచి హేమా హేమీలను ఓడించి చూపించాడు

ఆయన గతంలో పోలీసు అధికారి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్‌ మార్షల్‌గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేసారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖరరెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్…కేయి కృష్ణమూర్తి రాజకీయలకు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్‌ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన …

Read More »

బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …

Read More »

ఆక్వారైతుల హామీని సీఎం నెరవేర్చడం వెనుక పీవీఎల్ కృషిని అభినందిస్తున్న రైతులు, ప్రజలు

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్ ..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని విస్వసనియ సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat