Home / Tag Archives: tdp (page 219)

Tag Archives: tdp

విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?

సార్వ‌త్రిక ఫ‌లితాలు వ‌చ్చి ప‌దిరోజులైనా గ‌డ‌వ‌క‌ముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బ‌లోపేతం చేయకుండా ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు నానికి పార్ల‌మెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ ప‌ద‌వి అవ‌స‌రం లేదంటూ సోష‌ల్ మీడియాలో …

Read More »

ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!

ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …

Read More »

వైవీపై దుష్ప్రచారం..చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన వైస్సార్సీపీ సోషల్ మీడియా

వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు.ఈయన 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైవీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ చైర్మన్ గా నియమించనున్న సమయంలో అది చూసి తట్టుకోలేక కడుపుమంటతో కొంత మంది మత కుల ప్రస్తావనలు తీసుకువస్తున్నారు.అన్నం తినే వారు ఎవరూ సుబ్బ రెడ్డి గారి మతం మీద ఈ ఫోటోలు చూశాక వివాదం చెయ్యరు .అనవసర …

Read More »

జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో …

Read More »

ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్

నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్‌ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్‌. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 …

Read More »

కేశినేని ప్ర‌శ్న‌ల‌కు బాబు వద్ద జవాబు లేదు…కొత్త సమస్య!

తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో ఏనాడు లేనంత ఘోర ప‌రాజయానికి గురై అవ‌మాన భారంతో ఉన్న పార్టీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు అంత‌ర్గ‌తంగా పార్టీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు మ‌రింత త‌లనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా‌, రామ్మోహన్‌ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి క‌ట్ట‌బెడుతూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ …

Read More »

వైఎస్ జగన్ దెబ్బ అదుర్స్… టీడీపీకి ఆదినారయణ రెడ్డి గుడ్ బై

ఆనాడు పులివెందుల వేదికగా వైఎస్‌ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్‌ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు …

Read More »

రూ.5కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని సీఎం జగన్ కు లెటర్ రాసిన ప్రతిపక్షనేత చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు …

Read More »

అవమాన భారంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు డుమ్మా కొడుతున్న చంద్రబాబు.. జగన్ ని విమర్శించడం

తొలిసారిగా 1983లో బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రస్తుతం వైయస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994తరువాత ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతలకే అవకాశం వస్తుంది. దీంతో 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో చంద్రబాబు ఒక్కరే ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో గెలిచినవారిలో బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, సంబంగి వెంకట …

Read More »

కేబినేట్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న ఆర్డ‌ర్‌…టీడీపీ నేత‌ల మైండ్ బ్లాకే

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న సంచ‌ల‌నాల ఒర‌వ‌డిలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో టీడీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat