ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధ్యక్షణ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.ఎప్పుడూ 40సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు ఈ ఓటమిని ఎలా సమర్దించుకుంటాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.వైసీపీ దెబ్బకు టీడీపీ లో సీనియర్ నాయకులు సైతం బోల్తాపడ్డారు.అధికార పార్టీకే అన్ని సీట్లు వచ్చాయి అంటే ఈ ఐదేళ్లలో వారి పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో మీరే అర్డంచేసుకోవచ్చు.అసలు టీడీపీ ఇంత దారుణంగా …
Read More »స్టేడియంలోకి వచ్చి తనస్థానంలో కూర్చోవడానికి పట్టే 30నిమిషాల్లో ఏం జరుగుతుందంటే.?
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా …
Read More »23మంది ఎమ్మెల్యేలలో ఉండేదెవరు..? పోయేది ఎవరు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసిన జగన్ అనే వినిపిస్తుంది.చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళు వరకు జై జగన్ అంటున్నారు.వైసీపీ దెబ్బకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం చతకలపడిపోయాడు.జగన్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపొందారు.ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా అందులో 151 సీట్లను …
Read More »రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …
Read More »చంద్రబాబుకు షాక్ .. పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యే
ఆంద్రప్రధేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచి మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీలో సినీయర్ నేతలందరు ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని పది రోజులు కూడ కాలేదు అప్పుడు టీడీపీ నుండి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా …
Read More »సాక్షికి లోకేష్ వార్నింగ్..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు …
Read More »వేలకోట్లు ఖర్చుపెట్టి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దను.. సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తా.. అందరూ దీవించండి
మాజీ సీయం చంద్రబాబు నాయుడు తన హంగూ ఆర్బాటాల్ని ప్రదర్శించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా మందీ, మార్బలంతో హడావిడి చేసారు. ఇక విదేశీ పర్యటనలకైతే చెప్పాల్సిన అవసరవం ఉండదు. ఒక టీం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో, అంత నష్టం జరిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్రశ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …
Read More »వైసీపీలో ఉంటే గెలిచేవాళ్లం..భూమా ఖిలప్రియ సంచలన వాఖ్యలు
ఏపీలో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఎర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా ఓడిపోయిన టీడీపీ నేతలు జగన్ గెలుపు వార్త విని ఇంకా తేరుకోలేకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ప్రజలు కష్టాలు తెలుసుకొని వారితోనే ఉంటూ..కొండంత భరోస ఇస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా టీడీపీపై తీవ్ర …
Read More »సీఎంగా జగన్ “తొలి సంతకం”దేనిపైనో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాబై ఒక్క స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిది లేదా పదకొండు మందితో రేపు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా …
Read More »జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.. విజయసాయి వ్యూహాలతో వైసీపీకి అధికారం
2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను …
Read More »