Home / Tag Archives: tdp (page 304)

Tag Archives: tdp

మంత్రి నారాయ‌ణ బండారం.. ఆధారాల‌తో స‌హా..!

ఏపీ మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ బండారం.. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట ప‌డింది. అవును, కార్పొరేట్ విద్యా సంస్థ‌ల్లో.. ప్ర‌ధాన విద్యా సంస్థ‌లైన నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య స్కూళ్లు, క‌ళాశాల‌లు ఫీజుల పేరుతో పేద ప్ర‌జ‌ల‌ను నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఏపీలో జ‌న్మ‌భూమి క‌మిటీ మాఫియా లాగా.. మంత్రి నారాయ‌ణ విద్యా మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ విష‌యాల‌న్నింటిపై గ‌త నెల 12వ తేదీన ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌లో కొన్ని క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి …

Read More »

తూ.గో. జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్‌.. జై జ‌గ‌న్ నినాదాలు చేస్తూ వైసీపీలోకి టీడీపీ నేత‌లు..!

ఎన్నో స‌మ‌స్య‌లు, మ‌రెన్నో విన‌తులు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోస‌పూరిత పాల‌న‌తో విసుగుచెందిన ప‌లువురు నేత‌లు వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్ర‌హాన్ని విష్క‌రించిన వైఎస్ జ‌గ‌న్ గొల్ల‌ప్రోలు …

Read More »

కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చెప్పిన మాటే..టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌

కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేం‍ద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ …

Read More »

చెన్నైలో టీడీపీ నేత‌ల ప‌చ్చ‌ భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!

వ్య‌క్తిగ‌త స‌మాచార గోప్య‌త‌పై తీవ్ర ఆందోళ‌న చెల‌రేగుతున్న వేళ త‌మిళ‌నాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేత‌లు ఘ‌రానా మోసం బ‌య‌ట ప‌డింది. ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసి, స‌మాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేత‌లు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయ‌డ‌మే కాకుండా మార్కుల‌ను పెంచుతామంటూ విద్యార్థుల‌ను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేత‌లు వెంక‌ట్రావు, న‌వీన్ చౌద‌రి, సుధాక‌ర్‌ల‌ను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం …

Read More »

ముక్కుసూటి రాజకీయాలు జగన్ సొంతం..చంద్రబాబు చరిత్రంతా మోసం, వెన్నుపోటు, దగా

దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని, ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే తమ పార్టీ అదినేత వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలి అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల అబివృద్దికి జగన్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన అన్నారు..విజయవాడ పార్లమెంట్‌ …

Read More »

ప‌వ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన అభిమాని..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చేతు అనుభ‌వం ఎదురైంది. కాగా, ఇటీవ‌ల జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జ‌న‌సేన పార్టీ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ స‌భ‌కు హాజ‌రైన ఓ డాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వెర్రి న‌వ్వులు న‌వ్వ‌డం, దిక్కులు చూడ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతైంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

సీఎం రమేష్‌ దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..ఎంపీగా పోటీ చేయి..సత్తా తెల్చుకో..టీడీపీ నేత

ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైసీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం …

Read More »

ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్‌ వ్యాఖ్యలు చేదా

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము …

Read More »

వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …

Read More »

మ‌హిళ‌ల‌పై అమానుషం..!

విశాఖ న‌గ‌రంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డాయి. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంటి ముట్ట‌డికి మ‌ధ్యాహ్న భోజన కార్మికులు య‌త్నించ‌డం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. జీతాలు పెంచ‌డంతోపాటుగా.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్రైవేటుప‌రం చేయొద్దంటూ కార్మికులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మంత్రి గంటా ఇంటి ముట్ట‌డికి య‌త్నించిన కార్మికుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat