Home / Tag Archives: tdp (page 309)

Tag Archives: tdp

టీడీపీ అంటే దొంగ‌ల పార్టీ..

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత‌ల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేప‌థ్యంలో ఇది మరింత‌గా ముదిరింది. మాజీ కేంద్ర‌మంత్రి, పార్టీ అగ్ర‌నేత పురంధీశ్వ‌రి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వ‌రి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …

Read More »

36 సంవత్సరాలు టీడీపీలో ఉన్న వ్యక్తి..పరిటాల వారి అక్రమ సంపాదన గురించి వెల్లడి

‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్‌చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్‌ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్‌ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో …

Read More »

హ‌వ్వా.. హ‌వ్వా.. వీరు మ‌న ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..!

హ‌వ్వా.. హ‌వ్వా.. వీరు మ‌న ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్య‌వ‌హార‌శైలిపై నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజ‌న్లు టీడీపీ ఎంపీల వ్య‌వ‌హార‌శైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంత‌లా స్పందించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు మ‌రీ. ఇంత‌కీ టీడీపీ ఎంపీలు అంత‌లా ఏం చేశార‌నేగా మీ డౌట్‌..? ఈ ప్ర‌శ్న‌కు నెటిజ‌న్లే స‌మాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న స‌మాధానం ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే, శుక్ర‌వారం నాడు …

Read More »

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుస్తుంద‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న భ‌యంతో, ప్ర‌జ‌ల‌ను భ‌మ్య‌పెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపొంది, మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న త‌లంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. 2016 సెప్టెంబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ ఆ వ్య‌క్తి న‌వ్వులు పూయించాడు. ఏపీకి ప్ర‌త్యేక …

Read More »

చ‌ట్ట స‌భ‌ల్లో అరుదైన సంఘ‌ట‌న‌..!

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ ప‌రిధిలోగ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో భ‌గంగా ఒక అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌ను చూసిన వారంతా బ‌హుశా.. చ‌ట్ట స‌భ‌ల్లో ఇది ఒక అరుదైన సంఘ‌ట‌నగా చెప్పుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ …

Read More »

జేసీ దివాక‌ర్‌రెడ్డి స‌హా.. మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజీనామా..?

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీ వేడిగా కొన‌సాగుతున్నాయి. అధికార‌, విప‌క్ష‌ పార్టీల మ‌ధ్య మాట‌లు యుద్ధాన్ని త‌ల‌పిస్తున్నాయి. కాసేప‌టి క్రిత‌మే టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్ర‌సంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్ర‌స్తుతం స‌భ‌లో మాట్లాడుతున్నారు. పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇచ్చిన స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా.. ప్ర‌తీ పార్టీ వారు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న …

Read More »

పార్ల‌మెంట్‌లో ఎంపీ గ‌ల్లా ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. చంద్ర‌బాబు ఫోన్‌..!

ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. మ‌రో ప‌క్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలంద‌రిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ త‌రుపున మాట్లాడేందుకు పార్ల‌మెంట్‌ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని గుంటూరు ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆహ్వానించి.. పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను.. హీటెక్కిస్తున్న ఆరా మ‌స్తాన్ టీమ్ స‌ర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రింత హీటెక్కించేలా ఆరా మ‌స్తాన్ టీమ్ ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వేను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, ఆరా మ‌స్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న …

Read More »

నేడు పార్ల‌మెంట్ స‌మావేశం ముగియ‌గానే.. టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా..!

పార్ల‌మెంట్‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగే కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని షాక్ ఇచ్చిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇవాళ త‌న ఎంపీ ప‌ద‌వితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇవాళ జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశంలో పాల్గొంటాన‌న్న జేసీ.. అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌లో, ఆ త‌రువాత జ‌రిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంత‌రం టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఏపీ …

Read More »

లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గ‌న్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!

మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం సాయంత్రం లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరిక గురించి చ‌ర్చించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat