Home / Tag Archives: tdp (page 312)

Tag Archives: tdp

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …

Read More »

ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …

Read More »

జ‌గ‌న్ అనే వ్య‌క్తి.. అధికారంలోకి వ‌స్తే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న ప్ర‌గ‌తే ధ్యేయంగా.. బ‌డుగుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా తామున్నామంటూ ప్ర‌జ‌లు నిరూపించుకుంటున్నారు. అడుగ‌డుగునా వైఎస్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీని 40 సీట్లు కూడ గెలవనీయ్యను..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు

ఏపీలో ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 40 సీట్లు కూడా అధికారంలో ఉన్న టీడీపీ కి రావని ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ ఓ చానళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో అదికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఎలా మోసం చేశారన్నది ప్రజలకు తెలియదని అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి 40 …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో సారి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే దోచుకుంటాడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ లాంటి నాయ‌కుడు ఏపీకి అవ‌స‌ర‌మ‌ని వైసీపీ నేత విజ‌య్‌చంద‌ర్ అన్నారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడు ఉంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వేలాది సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నార‌న్నారు. పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న ప్ర‌తీ ఒక్క‌రిని వైఎస్ …

Read More »

ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …

Read More »

కెయి..భూమా..టీజీ..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంత మంది సీనియర్ల్ ఉన్న..బుట్టా రేణుకను గెలిపించింది వైఎస్ జగన్

ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ …

Read More »

విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!

ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …

Read More »

వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో ప‌క్క రాజ‌కీయ పార్టీల అధినేత‌లు సైతం 2019 ఎన్నిక‌ల కోసం అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల‌ ప‌రిస్థితి ఏమిటి..? అభ్య‌ర్థుల బ‌ల‌మెంత‌..? గెలుస్తారా..? ఓడ‌తారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో స‌ర్వేల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌తి పార్టీ అధినేత 2019 ఎన్నిక‌లే లక్ష్యంగా …

Read More »

“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat