ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్ పంక్చర్లు …
Read More »మద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు..!
ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. …
Read More »రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి …
Read More »దటీజ్ వైఎస్ఆర్..!
గుడికి అందరూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. కానీ, గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అయితే, అక్కడి చోటు ఎవరికి..? అమ్మలాగే.. మనందరికీ గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు.. ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలిసిన మారాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. అయితే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికీ …
Read More »రూ.57,940 కోట్ల అంచనాలు ఆమోదం కష్టమే..!
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన …
Read More »టీజీ వెంకటేష్ కు ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్.. కర్నూల్ ల్లో ఏం జరుగుతుంది..!
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసిన అలీ..!
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ కలిసింది. అయితే, ఒక్క ప్రమాదం బాధితుడి జాతకాన్నే కాదు.. కుటుంబ తలరాతనే మార్చేస్తుంది. ప్రమాదంలో గాయపడి జీవితాంతం వికలాంగుడిగా ఉండేటటువంటి వారి పరిస్థితి గురించి ఇక …
Read More »ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో ఓటమీకి దారి చూపిన నారా లోకేష్..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ నాది. గుడివాడ గడ్డపై నన్ను ఓడించే దమ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్లకు బహిరంగ సవాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్లక సవాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ సవాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …
Read More »రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …
Read More »