కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, …
Read More »ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్తారు అని మనందరికీ తెల్సిందే.తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దద్దమ్మాలా అనుకోని ఎమ్మెల్యేలు,మంత్రులు వెదవలు మాదిరిగా …
Read More »ఐజయ్య ఎవరో మీ నాన్న అడుగు నారా లోకేష్ ..!
‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్ కట్ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి మంత్రి లోకేష్కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే …
Read More »ఏపీలో రానున్న ఎన్నికల్లో 2004 ఎన్నికల ఫలితాలే -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »అన్నా ఒక సెల్ఫీ.. అన్నా ఒక సెల్ఫీ.. వైఎస్ జగన్తో పోలీసులు..!
ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో తాము కూడా అంటూ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. గత సార్వత్రిక …
Read More »వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
Read More »జనసేనలో చేరిన వైసీపీ నేత ..!
ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు …
Read More »2019లో జగనే సీఎo..!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు అన్ని ఎంత సత్యమో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది కూడా అంతే సత్యమని ఆ పార్టీ కురపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కాగా, సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన చెరుకు రైతుల ధర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ చెరుకు రైతులకు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించారు. …
Read More »రాష్ట్రాన్ని దోచుకోవడం ఎలా..? అన్న అంశంపై చంద్రబాబు శిక్షణ..!
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మహిళలపై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగులను, రైతులకు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేయాలి..? ప్రతిపక్ష నేతలను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్పడాలి..? అన్న అంశాలపై టీడీపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయన కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »అవినీతికి పుత్రుడు”వైఎస్ జగన్ “-నారా లోకేష్ ..!
ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …
Read More »