మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం ప్రపంచంలో ఎవరికి చేరుతుందో తెలుసా..? ఈ ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తి మరెవరో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే..? మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం డైరెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరుతుందని, కావాలంటే మీరు కూడా ఉత్తరంపైన ఉన్న చిరునామా …
Read More »ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో …
Read More »సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..!
వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్రజలకు, స్నేహానికి విలువ ఇవ్వని రాజకీయ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …
Read More »వైఎస్ఆర్ గురించి ఎవ్వరూ చెపని విధంగా..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారని, ఆ సమయంలో ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..! సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని …
Read More »సీఎం చంద్రబాబు నుంచి ప్రాణహాని..!
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావునే చంపాడు.. ఆయన ముందు నేనెంత, సీఎం చంద్రబాబు నన్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్లు గత నాలుగు ఏళ్ళుగా జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చెప్పేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అల్లుడు,ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకత్వంలో లోపం కనిపిస్తుంది. see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత..! రాష్ట్రంలో ప్రతిచోట ఇల్లు కావాలన్నా..పెన్షన్ కావాలన్నా..సబ్సిడీ కావాలన్నా అఖరికీ ప్రభుత్వం అమలు …
Read More »వైసీపీలోకి టీడీపీ కాపు నేత..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »ఇక మేటర్ లేదనుకోవాల్సిందే.. భయ్యా..!
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొరపాటు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్కు కొత్త అనుకోవచ్చు. ప్రతీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేటర్ లేదని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పరిస్థితి అలానే ఉంది. ఇటీవల కాలంలో …
Read More »జగన్ జస్ట్ మిస్ – సెల్ఫీ కోసమని వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు రోజు.. రోజుకు జనం పెరుగుతున్నారే తప్ప.. తగ్గడం లేదు. అశేష జన సందోహం నడుమ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రబాబు సర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరుగుతన్న …
Read More »ఇప్పటి వరకు జగన్కు జై కొట్టిన.. టాలీవుడ్ ప్రముఖులు వీరే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై కడప జిల్లా మొదలుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్పై పూల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …
Read More »