ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …
Read More »వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .గత కొంత కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం .. see also:వైఎస్ జగన్ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు ఇటివల బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ఛానల్ ప్రసారం …
Read More »ఏపీ సర్కారు శుభవార్త ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ సర్కారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అంగన్ వాడి కార్యకర్తలకు శుభవార్తను తెలిపింది .రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. see also:నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!! దీంతో ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలు తీసుకుంటున్న ఏడు వేల రూపాయల నుండి పది వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు …
Read More »జగన్ ఎఫెక్ట్.. పోటీ నుంచి తప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి …
Read More »నారా లోకేష్ నోటి నుండి మరో ఆణిముత్యం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో వర్థంతి బదులు జయంతి శుభాకాంక్షలు చెప్పడం .. see also:వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..! ఆ తర్వాత కుల పిచ్చి ..మత పిచ్చి ఉన్న పార్టీ ఏదన్న …
Read More »వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై మూడు రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలలో జగన్ పాదయాత్ర చేశారు.అయితే జగన్ పాదయాత్ర గురించి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి …
Read More »వై.ఎస్. జగన్పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేదగిరి మండలంలో జానపాడు, తమ్మిలేరు యాక్టివేట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పోలవరం సినిమా చూపిస్తున్నాడని జగన్ …
Read More »పరకాల రాజీనామా..అడ్డంగా బుక్కయిన బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడకు చుట్టుకుంటోందని చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …
Read More »పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More »ప్రోటో కాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..??
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు , ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుతనం గురించి అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ ఏ సభలో పాల్గొన్నా.. ఆ సభకు అన్ని మీడియా ప్రతినిధులందరూ తప్పక హాజరవుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్నదానిపైనే కాన్సట్రేషన్ చేసేందుకన్నమాట. see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్ అందులో భాగంగానే వర్ధంతిని జయంతి, జయంతిని వర్ధంతి …
Read More »