Home / Tag Archives: tdp (page 341)

Tag Archives: tdp

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ కుంభ‌కోణం.. వెలుగులోకి..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రియ‌ల్ ఎస్టేట్ మోడ‌ల్‌గా మార్చేసింది. అమ‌రావ‌తిని అభివృద్ధి పేరిట సింగ‌పూర్ కంపెనీల‌కు అమాంతం రాసేశారు. భూమి, వ‌స‌తులు, పెట్టుబ‌డులు ఏపీ ప్ర‌భుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగ‌పూర్ కంపెనీల‌కు 58 శాతం వాటాల‌ను ఏపీ ప్ర‌భుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అస‌లు విష‌యానికొస్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఒప్పందాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాదయాత్ర‌లో న‌డించేందుకు ప్ర‌జ‌లు వారంత‌గా వారే ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 184వ రోజు కొన‌సాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..! అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఎప్పుడూ చేయ‌ని …

Read More »

జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వెంటే మేమంటూ ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. see also: అంతేకాకుండా, ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ ప‌లు …

Read More »

వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అ‍న్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్‌ చేశారు. see also:జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..! see also: ‘పత్ర్యేక …

Read More »

ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు . see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..! ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు . see also: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే …

Read More »

ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …

Read More »

హ్యాట్సాఫ్ జ‌గ‌న్‌..!

మ‌రోసారి టీడీపీ నేత‌లు ప‌ప్పులో కాదు.. కాదు.. బుర‌ద‌లో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే ప‌డిన‌ట్టు.. జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లేందుకు య‌త్నించిన టీడీపీ నేత‌లు.. ఆ బుర‌ద త‌మ‌కే అంటుకునేలా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటీవ‌ల తిరుమ‌ల పూర్వ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన …

Read More »

కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!

నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat