Home / Tag Archives: tdp (page 361)

Tag Archives: tdp

పాఠం నేర్చుకొని బాబు సర్కారు-లాంచీ బోల్తా వెనక నమ్మలేని నిజాలు ..!

ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం …

Read More »

ప్ర‌మాద‌మా..? నిర్ల‌క్ష్య‌మా..??

ఘోరం జ‌రిగింది. తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగింది. గాలి బీభ‌త్సానికి గోదావ‌రిలో 55 మంది ప్ర‌యాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డితే మిగ‌తా వాళ్లంతా న‌దిలో గ‌ల్లంత‌య్యారు. నిన్న మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్ర‌స్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో …

Read More »

చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గంలో.. వైసీపీలోకి సీనియ‌ర్ నేత‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య ఆద్యాంతం విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ న‌డ‌క సాగించిన ప్ర‌తీ రోజూ ప్ర‌జ‌ల …

Read More »

వైసీపీలో చేరిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడుకు ప్రధాన భద్రతా అధికారిగా పనిచేసిన రాయలసీమ మాజీ ఐజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రాయలసీమ …

Read More »

బాబు, జ‌గ‌న్‌, క‌న్నా సృష్టించిన రికార్డ్ ఇది..!

ఏపీ రాజ‌కీయాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నవారు ఒ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాన్ని గ‌మ‌నించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్ర‌త్యేక రికార్డ్‌ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్ర‌ముఖ‌మైన నాయ‌కులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్య‌నేత‌లు కావ‌డం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. …

Read More »

రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్ర‌బాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!

క‌ర్ణాట‌క ఫ‌లితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్ర‌బాబు ఫోన్ కాల్‌..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ న‌టుడు తార‌క రామారావు అస‌లు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా క‌దా..! అటువంటిది ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయ‌డ‌మేంటి..? అస‌లు చంద్ర‌బాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు క‌ల‌వాల‌నుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …

Read More »

చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద …

Read More »

వైసీపీ అధినేత వైఎస్ జగన్ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభవార్తను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .పాదయాత్రలో భాగంగా ఆయన్ని పలువురు ఆటో డ్రైవర్లు …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …

Read More »

బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat