ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …
Read More »టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేశ రాజధానిలో అవమానం ..!
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డితో సహా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కూడా దేశ రాజధాని మహానగరం ఢిల్లీకు బయలుదేరారు . అయితే రాష్ట్ర …
Read More »వైసీపీలోకి సీనియర్ పొలిటీషియన్.. డేట్ ఫిక్స్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్రజా సంకల్ప …
Read More »దాచేపల్లిలో మరో టీడీపీ నేత కీచకపర్వం..!!
టీడీపీ నేతలు కామాంధుల్లా, పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పసివాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త అన్నం సుబ్బయ్య బాలికపై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేపల్లిలో మరో టీడీపీ నేత కీచక పర్వం కలకలం రేపింది. దాచేపల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే అన్నం …
Read More »వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జలీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …
Read More »వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో పక్క జగన్ పాదయాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేతల నుంచి కార్యకర్తల వరకు ఎక్కువ సంఖ్యలో వైసీపీ …
Read More »ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం అద్భుతం..!!
సినీ నటుడు సాయి కుమార్ గతంలో ఒకసారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు కర్ణాటక ప్రభుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి …
Read More »చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …
Read More »అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ శ్రేణుల రాళ్లదాడి..!!
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంతటితో ఆగక అమిత్ షా స్వామివారి దర్శనం …
Read More »అందరికి తెలిసే విధంగా వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి ..!
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో …
Read More »