ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే. దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు …
Read More »శ్రీరెడ్డి వెనక వైసీపీ ఉందా -అంబటి రాంబాబు క్లారిటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రస్తుత తాజా వివాదాంశం క్యాస్టింగ్ కౌచ్ .ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి గత రెండు నెలలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు శ్రీరెడ్డి.అయితే గత రెండు నెలలుగా చేస్తున్న శీరెడ్డి రచ్చ వెనక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ హస్తం ఉంది .అందుకే ఆమె ఇటివల జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద …
Read More »గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఆయన అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..అయితేనేమి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఫ్లెక్సీ మీద టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో చినిగిందని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన గరికపాటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డాడు.ఇంతకూ అంతమంచి క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఇంకా ఎవరు మీరు అనుకునే అతనే .. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం ఒక సాధారణ …
Read More »అనంత టీడీపీకి బిగ్ షాక్..!
అనంతలో ఆట మొదలైంది.. వైసీపీలోకి ఆ ఇద్దరు..!! అవును, అనంతపురం టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు వైసీపీలో చేరనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్రలో భాగంగా టీడీపీ అవినీతి పాలనను ఎండగడుతూ.. ప్రత్యేక హోదపై ప్రజలను చైతన్య …
Read More »చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు ఎన్నికోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒక్క రోజు దీక్షకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేస్తున్నారు.విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.ఇందుకోసం స్టేడియంలో ఏసీలు,సౌండ్ సిస్టమ్స్ ,టెంట్లు తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పనులను జిల్లా కలెక్టర్ ,పోలిస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.దీక్ష జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనాలు,మజ్జిక పంపిణి చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం …
Read More »సైకిల్ తొక్కబోయి కిందపడ్డ స్పీకర్ కోడెల ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల …
Read More »ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …
Read More »వైసీపీ..శ్రీ రెడ్డికి మధ్య ఉన్న సంబంధంపై తమన్నా క్లారిటీ
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని..అందుకు 5 కోట్లు ఇస్తానని ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ చెప్పాడని శ్రీ రెడ్డి తమన్నా సింహాద్రి తో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. see …
Read More »ఏపీలో మరో అది పెద్ద కుంభకోణానికి తెరలేపిన చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లక్షల కోట్లనిధులను సంతర్పణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం కష్టమేనని సర్వే సంస్థలు తేల్చేయడంతో, రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు, తన రాజకీయ చాణుక్యతతో ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి తెర తీశారు. అందుకు …
Read More »ప్రతి 100కి.మీలకు మొక్కను నాటే జగన్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ …
Read More »