టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేరనుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ మంత్రితో రాజకీయ విభేదాలు తలెత్తడంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ టీడీపీ మంత్రి ఎవరు..? ఆయన కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎందుకు తలెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేరబోతున్నారు..? …
Read More »మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …
Read More »వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..టీడీపీ నుండి చాల మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ …
Read More »2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …
Read More »చంద్రబాబు నియోజక వర్గంలో వైసీపీలో చేరిన 100 టీడీపీ నాయకులు..!
ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్రబుత్వం పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రతి పక్షం అయిన వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ వలసలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా చంద్రబాబు నియోజక వర్గంలో వలసలు జరిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన …
Read More »ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »త్వరలో ఆ ఇద్దరు మంత్రుల అరెస్ట్..! వాస్తవ కథనం మీకోసం..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »జగన్ కోసం ఏకమైన ఏపీ ఆర్టీసీ యూనియన్లు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రస్తుతం విజయవాడలో కొనసాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజయవాడలో పాదయాత్ర చేస్తున్న జగన్కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియన్లు నీరాజనాలు పలికారు. జగన్ను …
Read More »సభ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేతలు..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం…అంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఇకా ఆ ప్రచారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు చేసిన పనికి జనాలు నవ్వుకోవడమే కాకుండా బాబునే కామెడీగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు …
Read More »జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జలీల్ఖాన్ దారుణమైన కామెంట్లు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దారుణమైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విశ్లేషణాత్మక శోధన చేసేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా …
Read More »