సినిమాల పరంగా మేము పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ …
Read More »టీడీపీకి బిగ్ షాక్.. జగన్ చెంతకు మరో బడా నేత..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట..? మరి జగనో..?
అవును మీరు విన్నది నిజమే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన పుత్ర రత్నంపై కురిపించిన ప్రశంసల జల్లు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులోని మాటలు చెప్పారు. ఏపీ ఐటీశాఖ …
Read More »టీడీపీ నుంచి 200 మంది వైసీపీలోకి చేరిక
ప్రస్తుతం ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »జగన్ నోటినుండి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. టీడీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. టీడీపీ గల్లంతేనా..!?
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును …
Read More »గల్లా ఎంపీ సీటుకు ఎర్త్ పెట్టేది ఆమెనేనా..!!
షాకింగ్.. గల్లా జయదేవ్ అవుట్..!! అవును, నిజమే సూపర్ స్టార్స్ కృష్ణా అల్లుడు, మహేష్ బాబు స్వయాన బావ ఎంపీ గల్లా జయదేవ్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏకంగా గల్లా జయదేవ్ ఎంపీ స్థానానికి ఎర్త్పెట్టనున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ వార్త సోసల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేష్ బాబు మద్దతుతో గుంటూరు ఎంపీగా …
Read More »YCP సత్తా చాటిన TDP సర్వే..!!
టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన జిల్లాల్లోనే.. టీడీపీ పట్టు కోల్పోతోంది. ఈ విషయాన్ని ఏ ప్రశంత్ కిశోరో.. లేక ఏ మీడియా సంస్థనో చెబుతున్న మాటలు కావు. స్వయాన టీడీపీ నేతలు చెబుతున్న మాటలే. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో ఫలితాలన్నీ జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగారుపడ్డ టీడీపీ నేతలు …
Read More »చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …
Read More »