ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంత చురుకుగా ఉంటారో అందరికి విదితమే .ఆయన అధికారం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని రాజకీయ వర్గాలు విమర్శిస్తుంటాయి .ఈ క్రమంలో మరో ఏడాదిన్నర లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలల్లో నరసరావుపేట పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి .ఈ విషయం గురించి బాబు ఆస్థాన మీడియాకి …
Read More »ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే .ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే .కేసీఆర్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన తెలంగాణ టీడీపీ పార్టీ …
Read More »టీడీపీకి చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి రావెల కిషోర్బాబు..!
ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీపై తిరుగుబాటు బావుటా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత రావెల టీడీపీ అధిష్టానంపై కుతకుతలాడిపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంపై టీడీపీ వైఖరికి విరుద్థంగా రావెల వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును నేరుగా ఉద్దేశించి కాకపోయినా పార్టీని మాత్రం ఇరకాటంలోకి నెట్టేదే. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల …
Read More »చంద్రబాబుకు దసరా షాక్ ఇచ్చిన ఏపీ ఉన్నతాధికారులు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాజాగా చేసిన ఆదేశాలు అమలు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »టీడీపీ గుడ్బై చెప్పనున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం …
Read More »గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …
Read More »టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ …
Read More »చంద్రబాబుకి దసరా బ్లాస్టింగ్ షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీ..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరగా.. అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు. ఇక …
Read More »నంద్యాల బరిలో చంద్రబాబు.. టీడీపీ నుండి భూమా ఫ్యామిలీ అవుట్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ వెనుక దారిలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రత్యక్ష రాజకీయాలల్లోకి ఎమ్మెల్సీగా అడుగు పెట్ట్టిన లోకేషు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ విషయమై టీడీపీ నుంచి క్లారిటీ ఏమి లేదు కాని, టీడీపీ అధినేతకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో లోకేశ్ కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల …
Read More »వాట్ ఏ మిరాకిల్.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న మోదీ..!
ఏపీ ముఖ్య మంత్రి టీడీనీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు ఎన్డీఏ కూటమిని జాతీయ స్థాయిలో సమన్వయ పరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధాని అపోయింట్మెంట్ మాత్రం దక్కడం లేదు. ఒకటో రెండు నెలల నుంచి కాదు.. ఏకంగా ఏడాదిన్నర నుంచి కనీసం ముఖం కూడా చూపడం లేదు. తాజాగా సెప్టెంబర్ 25., 26 తేదీలలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. 25న ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అక్కడి …
Read More »