Home / Tag Archives: telangana governament (page 140)

Tag Archives: telangana governament

మున్సిపల్ సవరణ బిల్లు-2019కు ఆమోదం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …

Read More »

పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా …

Read More »

నీటి పారుదల,విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణలు

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ లో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మఔలిక సదుపాయాల గురించి అద్యయనం చేసి, బీహార్ కృషి రోడ్ మ్యాప్ తయాఋ చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు …

Read More »

తెలంగాణలో 21 ఫుడ్ పార్కులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” సత్తుపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్, బండతిమ్మాపురంలో స్నాక్స్ ,మల్లేపల్లిలో స్వీట్ ఆరెంజ్, మహబూబాబాద్ జిల్లా కంపల్లి ,రఘునాథపాలెంలో మిరప,సిరిసిల్లలో మొక్కజొన్న ,నర్సంపేటలో పండ్లు,మసాలా దినుసులు,జహిరాబాద్ లో గుడ్లు,మాంసం ,మునుగొడు దండు మల్కాపూర్లో ఆగ్రో క్లస్టర్,సిద్దిపేటలో వెజిటబుల్ క్లస్టర్ పార్కులను ఏర్పాటు చేస్తామని …

Read More »

తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …

Read More »

రూ. 50 కోట్లతో మిర్చి ఆహారశుద్ధి పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బస్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు …

Read More »

ఇండియాకే ఆదర్శమైన ఇర్కోడ్ గ్రామం..

ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …

Read More »

అక్టోబర్ 5న వరంగల్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్న వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది.  అక్టోబర్ ఐదో తారీఖున మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ వరంగల్ భద్రకాళి బండును ప్రారంభిస్తారు. దీంతో పాటుగా హన్మకొండ వేయి స్థంభాల ఆలయ ప్రాంగణం,జైన్ మందిరం,పద్మాక్షి దేవాలయాలను కూడా మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు. …

Read More »

కోటి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” ఈ నెల 23నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ “చేస్తామన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” బతుకమ్మ చీరల కోసం తమ ప్రభుత్వం రూ.318కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి …

Read More »

హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు-మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర మెట్రోకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఎనబై వరకు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు హైదరాబాద్ మెట్రోకు సంబందించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ”దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్.. అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో మొత్తం 370కేసులు మెట్రోపై ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat