Home / Tag Archives: telangana governament (page 23)

Tag Archives: telangana governament

భారీ వర్షాల కారణంగా యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ …

Read More »

పెద్ది రాజిరెడ్డి గారికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రోజున ఆయన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్న ఆయన పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …

Read More »

రైఫిల్ షూటింగ్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలంపిక్స్ 2020 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. అనంతరం రైఫిల్ షూటింగ్ లో …

Read More »

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పైమంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్,ఆర్ అండ్ బి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి …

Read More »

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాకిచ్చిన హుజూరాబాద్ ప్రజలు

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ఎలాగైనా గెలువాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్‌కు అడుగడుగునా నిరసనల సెగ తగులుతున్నది. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై స్థానికులు మండిపడ్డారు. 60 రూపాయ‌ల గ‌డియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌మ్మికుంట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని కేశ‌వపూర్‌లో దొంగ చాటుగా ఇంటింటికి గోడ‌ గడియారాల‌ను పంపిణీ చేస్తుండ‌టంతో ఆ వార్డు యువ‌త అడ్డుకుంది. వారికి …

Read More »

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ షాకింగ్ డిసిషన్

తెలంగాణ  రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆపద్భాంద‌వుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండ‌గా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు విక‌లాంగులకు అండ‌గా నిల‌వ‌బోతున్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. వంద మంది విక‌లాంగుల‌కు మూడు చ‌క్రాల ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. గ‌తేడాది త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేటీఆర్.. …

Read More »

అందుకే TRSలో చేరుతున్న- కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యామ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.కొండాపూర్‌లోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, త‌న మ‌ద్ద‌తుదారుల‌ కోరిక మేర‌కు.. టీఆర్ఎస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. …

Read More »

తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏడాది పొడ‌వునా తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగల‌కు తొలి ఏకాద‌శి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాల‌ను, ఆయురారోగ్యాల‌ను అందించాల‌ని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణ‌వ ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. న‌దీ తీర ప్రాంతాల్లో భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Read More »

పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్‌ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …

Read More »

దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్‌. రమణ

దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్ఎస్ నేత ఎల్. రమణ అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎంకేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్‌ తరతరాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat