వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ …
Read More »తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది..!
బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి జి.విఠల్రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ …
Read More »కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు
తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …
Read More »నేడు ఓటర్ల జాబితా…..
తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, …
Read More »30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి..టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్..!
అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్ఎస్లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలిపారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్రెడ్డి …
Read More »ముందస్తు ఎన్నికల్లో కరుసైపోనున్న ప్రతిపక్షాలు.. ఆధీమాతోనే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. రైతుబంధు వంటి దూరాభార పధకం ఆలోచించి మరీ అమలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ అమలుచేసిన అనేక పథకాలు మళ్లీ తన పార్టీకి అధికరాం కట్టబెడతాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, అంగన్వాడీల జీతాల పెంపు తదిరత అంశాలపై ప్రజలు …
Read More »ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు
సిద్దిపేటజిల్లా హుస్నాబాద్లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలని టీఆర్ ఎస్ శ్రేణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ప్రగతినివేదన, హుస్నా సభల విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్ సభను విజయవంతం చేశారని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నంబర్వన్గా తీర్చిదిద్దుతారన్నారు. ప్రతీ ఎన్నికల …
Read More »కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!
తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు …
Read More »కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న తెలంగాణ..ఎందుకో తెలుసా..!
గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని విస్మరించి, ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమవుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. వీరి అనైతిక పొత్తులపై తెలంగాణలో ఉన్నవారితోపాటు విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు సైతం మండిపడుతున్నారు. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో, ఆయన నేతృత్వంలోని టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని పలువురు ఎన్నారైలు ప్రశ్నిస్తున్నారు. నాడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులు ఎట్లా అప్పచెప్తారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే …
Read More »తెలంగాణ ఎన్నికలపై అంతా మీఇష్టం నేను ఆమోదిస్తానంటే టీటీడీపీ నేతలేమన్నారో తెలుసా.?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు వివరించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని, అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయానికి అందరూ వచ్చారు. సీపీఐ, తెలంగాణ జన సమితితో చర్చించాలని అనుకుంటున్నామని, అనంతరం, ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు లేచి …
Read More »