తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షించారు. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ, ఇతర మంత్రులతో కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు …
Read More »త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సరికొత్తగా నిర్మిస్తున్న ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే.150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, …
Read More »ఎవర్ని వదిలిపెట్టం -గువ్వల బాలరాజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని …
Read More »రైతుల మేలు కోరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం-మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు అన్ని కూడా వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎక్కడ కూడ దళారుల బెడద లేకుండా తూకం లో కూడా తేడ లేకుండా మీరూ అత్యధిక ధరలను మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ లాభాలు పొందవచ్చు అని అన్నారు..మార్కెట్లో రైతులకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు కలిపిస్తున్నట్లు వారు అన్నారు..రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మార్కెట్లో ఈనామ్ పద్దతి …
Read More »మంత్రి నిరంజన్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సంజయ్కుమార్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల చల్గల్ పండ్ల మార్కెట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్రెడ్డిని కలిశారు. ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి …
Read More »మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read More »కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
కోదాడ మున్సిపాలిటీని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.సోమవారం కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రూ.80లక్షలతో, 28వ వార్డులో రూ.54లక్షల వ్యయంతో రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 7వ వార్డుల బాలాజీ నగర్ లోని కోటి 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామమును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. …
Read More »ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈ రోజు శనివారం తెలంగాణలో రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ప్లాంట్, మెడికల్ …
Read More »కూనంనేని సాంబశివరావు అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం కి విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా తాము బంద్ పాటిస్తుంటే తమను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే అదుపులోకి తీసుకున్నవారందరిని విడుదల చేయాలని ఆయన …
Read More »నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భరోసా…
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉంటున్న బద్దిని అనసూయ మంగళవారం తన ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అనసూయ ఇల్లు 80 శాతం దగ్ధం కావడంతో పాటు 10 ఏళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు వెంటనే అక్కడికి వెళ్లి …
Read More »