Home / Tag Archives: temple (page 3)

Tag Archives: temple

పూన‌మ్ కౌర్‌పై.. ఆరో ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికేసింది..!!

సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. ఇక‌పోతే.. ఎప్పుడూ ప‌వ‌న్ వ‌ర్సెస్ క‌త్తి మ‌హేష్ లా సాగే …

Read More »

క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నచంద్రబాబు…!

ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల …

Read More »

క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్

విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసిం‍ది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …

Read More »

రాఘ‌వేంద్ర‌స్వామి స‌న్నిధిలో సూప‌ర్‌స్టార్‌

మంత్రాల‌యం రాఘ‌వేంద్ర‌స్వామిని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ద‌ర్శించుకున్నారు. తుంగ‌భ‌ద్ర న‌దిలో పుణ్య‌స‌న్నానం ఆచ‌రించిన ర‌జ‌నీ గ్రామ దేవ‌త మంచాల‌మ్మ, రాఘ‌వేంద్ర‌స్వామి మూల బృందావ‌నాన్ని ద‌ర్శించుకుని మొక్కు తీర్చుక‌న్నారు. ఆ త‌రువాత పీఠాధిప‌తి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ర‌జ‌నీకాంత్ రాక‌తో మ‌ఠంలో సందడి నెల‌కొంది. సూప‌ర్ స్టార్‌ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు.

Read More »

మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సేకు ఆలయం ..

భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి కొట్లాడి మరి పోరాటం చేసి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీజీను నాదురాం గాడ్సే కాల్చి మరి హతమార్చిన సంగతి తెల్సిందే .అయితే ప్రముఖ హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ హంతకుడైన నాదూరం గాడ్సే కు ఘననివాళి అర్పించింది . గాడ్సే వర్ధంతి సందర్భంగా గురువారం గ్వాలియర్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మరి గాడ్సే అర్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన …

Read More »

మల్లె పువ్వులతో జడ… వివాహం రద్దు…..కారణం తెలుసా..?

మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కృష్ణరాజపురంలోని హొసకోటె తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. …

Read More »

శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat